గ్రేటర్లో వీధి లైట్ల నిర్వహణ జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. ఉన్నతాధికారుల బాధ్యతరాహిత్యం, ఏజెన్సీ నిర్లక్ష్యం వెరసి గ్రేటర్లోని పలు ప్రాంతాలు, రహదారుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. 5.48 లక్షల వీధి దీప�
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు నెల రోజులుగా వెలగక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోదాడ నుంచి జడ్చర్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పట్టణంలోని
గ్రేటర్ హైదరాబాద్లో పలు ప్రాంతాలు, రహదారుల్లో వీధి దీపాలు లేక చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. 5.48 లక్షల వీధి దీపాలలో దాదాపు 20 శాతానికి పైగా వీధి దీపాలు వెలగడం లేదు. ముఖ్యంగా గత రెండు రోజులుగా అత్యంత రద్దీ ప్�
హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై అంధకారం అలముకున్నది. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు వీధి దీపాలు ఎంతో ముఖ్యం. ఇందుకోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించి హైదరాబాద్�
గ్రేటర్లో సుమారు 5 లక్షలకు పైగా వీధి దీపాలను నిర్వహించే బాధ్యతలను 2018 నుంచి ఏడేండ్ల పాటు ఈఈఎస్ఎల్కు అప్పగించారు. 10 శాతం దీపాలు టైమర్ల సహాయంతో ఆటోమెటిక్గా ఆఫ్ అవుతున్నాయి. మిగిలిన వాటిని మ్యానువల్గాన
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు కొలువుదీరిన కాన్నుంచి ప్రతి యేడు బతుకమ్మ పండుగకు తీరొక్క రంగు చీరెలు తలా ఒకటి ఇచ్చేది. ఆడబిడ్డకు కానుక లెక్క ఇచ్చిండు అని చూసి మురిసిపోయేటోళ్లం. ఆడుకునేందుకు మంచి
సాగర్ ప్రధాన రహదారిపై వీధి దీపాల నిర్వహణకు నెలకు లక్షల రూపాయాలు వెచ్చిస్తున్నా అవి వెలగడం లేదు. చీకటితో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న�
బల్దియాకు గతంలో వీధి దీపాల నిర్వహణకు పెద్ద ఎత్తున విద్యుత్ ఖర్చయ్యేది. కరెంటు బిల్లులు సైతం అధికంగా వచ్చేవి. కానీ ఇప్పుడు ఎల్ఈడీ దీపాల బిగింపుతో ఆ భారం గణనీయంగా తగ్గింది. నగరవ్యాప్తంగా ఇప్పటివరకు 5.26 లక�
భైంసా పట్టణాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కుంట ఏరియా లో రూ.45 లక్షలతో మైనార్టీ షాదీఖానాకు ఆదివారం శంకుస్థాపన చేశారు.
డివిజన్లో పర్యటించిన విప్ గాంధీ శేరిలింగంపల్లి, మార్చి 25 : సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శేరిల