బల్దియాకు గతంలో వీధి దీపాల నిర్వహణకు పెద్ద ఎత్తున విద్యుత్ ఖర్చయ్యేది. కరెంటు బిల్లులు సైతం అధికంగా వచ్చేవి. కానీ ఇప్పుడు ఎల్ఈడీ దీపాల బిగింపుతో ఆ భారం గణనీయంగా తగ్గింది. నగరవ్యాప్తంగా ఇప్పటివరకు 5.26 లక�
భైంసా పట్టణాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కుంట ఏరియా లో రూ.45 లక్షలతో మైనార్టీ షాదీఖానాకు ఆదివారం శంకుస్థాపన చేశారు.
డివిజన్లో పర్యటించిన విప్ గాంధీ శేరిలింగంపల్లి, మార్చి 25 : సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శేరిల
ఖిలావరంగల్ : చారిత్రక నేపథ్యం కలిగిన రాతికోట విద్యుత్ దీపాలతో కనువిందు చేస్తోంది. రాతికోట చుట్టూ ఐదు కిలో మీటర్ల మేర సీసీ రోడ్డును గతంలో నిర్మించారు. అయితే రాత్రి అయితే పర్యాటకులు కోట చుట్టూ వెళ్లలేని �
వాసాలమర్రిలో వీధిలైట్లకు డీడీఆర్ సిస్టం గణనీయంగా తగ్గిన వీధి దీపాల విద్యుత్తు బిల్లు వరంగల్ జిల్లా ముప్పారపు రాజు ఆవిష్కరణకు జేజేలు యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమం