Kubeer Junctions | కుభీర్-భైంసా రహదారిలోని వివేకానంద ప్రధాన కూడళిలో సుమారు 10 గ్రామాలకు చెందిన ప్రయాణికులు, వాహనదారులు రాత్రి వేళల్లో
ఇక్కడినుండే వారి వారి గ్రామాలకు వెళుతుంటారు. ఈ చౌకు చిమ్మ చీకట్లను కమ్ముకోగా ఇక్�
Vanasthalipuram | వీధి దీపాల నిర్వహణ లోపంతో రాత్రిపూట కొన్ని ప్రాంతాలు అంధకారంగా మారిపోతున్నాయి. సమస్య వచ్చిన చోట నాలుగైదురోజులైనా పరిష్కారం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Street Lights | వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేక పలు ప్రాంతాల్లో సమస్య జఠిలమై వీధుల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. నిర్వహణను విస్మరించడంతో కొన్ని చోట్ల రోజంతా వెలుగుతుండగా మరికొన�
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా జరిగింది. బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులకు బీఆర్ఎస్ మైనార్టీ నేత సర్దార్ చనిపోయాడని, అతడి మృతికి కారణమైన బాబా ఫసియుద్దీన్ను సస్ప�
నగరంలో వీధిలైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి అంధకారం రాజ్యమేలుతోందని.. మరోవైపు కనీసం ఫాగింగ్ చేసే దిక్కులేక దోమలు స్వైర విహారం చేస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ప్ర�
జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణకు కొత్త టెండర్లు పిలిచేందుకు స్టాండింగ్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు నగరంలో వీధి దీపాల నిర్వహణ బాధ్యతల నుంచి ఈఈఎస్ఎల్ గ్రూప్ను తప్పించి..
Street lights | రామాయంపేట పట్టణంలోని పాత జాతీయ రహదారి, రెవెన్యూ కార్యాలయం, బీసీ కాలనీ రోడ్డులో విద్యుత్ స్థంభాలకు ఉన్న లైట్లు గత కొన్ని రోజులుగా పగలూ, రాత్రి వెలుగుతూనే ఉన్నాయి.
కొండమల్లేపల్లి పట్టణంతో పాటు మండంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకున్న లైట్లు, బల్బులు రోజంతా వెలుగుతూనే ఉన్నాయి. దీంతో లో ఓల్టేజీ సమస్య తలెత్తి విద్యుత్ సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడడంతో ఇండ్లలోన
నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధుల నుండి వీధి లైట్లు మంజూరు అయ్యాయి. గ్రామానికి రూ.2 లక్షలతో 56 వీధిలైట్లు మంజూరు కాగా శుక్రవారం చ�
గ్రేటర్లో ప్రజల కనీస వసతులపై జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తున్నది. రోజురోజుకు జనాలకు కష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే సీఆర్ఎంపీ (సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం) నిర్వహణ గాలికి వదిలేసింది. ఏజెన్సీలక
Amberpet | వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ అధికారుల అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధి దీపాలు సక్రమంగా వెలగకపోవడంతో రాత్రిపూట నరకం అనుభవిస్తున్నారు.
మే నెలలో కృష్ణానగర్ ప్రధాన రహదారిలో వీధి దీపాల స్తంభానికి విద్యుత్ సరఫరా తీగలు ఉన్నాయి. అనుకోకుండా స్తంభానికి తగిలిన ఒక హార్డ్ వేర్ ఇంజినీర్ స్తంభానికి కరెంట్ పాస్ కావడంతో అక్కడికక్కడే మృతిచెంద
Hyderabad | హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్లో గత 15 రోజులుగా స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో జవహర్నగర్ గీతాంజలి హైస్కూల్ లైన్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సంబ�