అదొక కుల సంఘంలోని విశాలమైన హాలు. రెండు వైపులా వేసిన కుర్చీలలో పెద్దలందరూ ఆసీనులై ఉన్నారు. వారికి ఎదురుగా ఎడమవైపు ఉన్న కుర్చీలలో అమ్మాయి వైదేహి, ఆమె తరఫు బంధువులు.. కుడివైపు అబ్బాయి మోహన్, అతని బంధువులు కూ�
సప్తమిత్ర చరిత్రలో మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన మదాలస వృత్తాంతాన్ని చెప్పుకొంటున్నాం. కువలయాశ్వుడనే మహావీరుణ్ని పెళ్లాడిన మదాలస భర్తపై ప్రేమ కొద్దీ.. అతని అసత్య మరణవార్త విని మరణించింది.
అత్తయ్య గారూ.. మీరుకూడా మాతో రావచ్చు కదా! ఆ కొత్త మాల్ చాలా బాఉందిట. అందులో అయిదు స్క్రీన్లు కూడా ఉన్నాయట. కాసేపు మాల్లో తిరిగి సినిమా చూసి వద్దాం” బాల్కనీలో కూర్చుని కింద గ్రౌండ్లో ఆడుకుంటున్న పిల్లల�
కాశీమజిలీల్లో ప్రస్తుతం సప్తమిత్ర చరిత్రలో ఉన్నాం. భోజుని కొలువు సంపాదించుకోవాలనే లక్ష్యంతో కాశీనుంచి బయల్దేరిన మిత్రుల్లో చివరివాడి కథ ఇది.నిజానికి అందరికంటే ముందు భోజరాజును కలిసింది ఇతనే! పేరు ఘోటక�
పురందరపురం కవిపండితులతో కిటకిటలాడుతున్నది. ఆ నగరాధిపతి అయిన హిరణ్యగర్భుడు తిరిగి వచ్చాడు. ఆయన తన కూతురైన సరస్వతి చాలాకాలంపాటు ఎవరినీ వరించకపోవడంతో విసిగి వేసారాడు.
సిద్ధునికి చారాయణునిపై రోజురోజుకూ ప్రేమానుబంధం పెరగసాగింది. అదే సమయంలో వారిద్దరిపై భైరవునికి క్రోధం పెరగసాగింది. ఆ భైరవుడు సిద్ధునికి మొదటి శిష్యుడు. చారాయణుడు ఇటీవలే వచ్చాడు.
ఇలా చిక్కిపోయావేంటి?! అయినా మిత్రమా! నువ్వేమిటీ.. ఈ బెస్తవాళ్లతో కలిసి నావల మీద పనిచేయడం ఏమిటి?! నువ్వేమో సరస్వతిని పెళ్లాడబోతున్నావని తెలిసి, నిన్ను కలుసుకోవడానికే ఇక్కడికి వస్తున్నాను. ఆ వార్త నిజం కాదా?!
మనుష్య సంచారం పెద్దగా లేని డొంకదారి గుండా.. అనుపమ ఆటో ప్రయాణం సాగుతున్నది. లేచిన దగ్గరనుంచీ ఇంట్లో అందరికీ అన్నీ సమకూర్చి, డ్యూటీకి సిద్ధమై వచ్చిన అలసట తీరేలా, పచ్చనాకులు ఇచ్చే ప్రాణవాయువును గుండె నిండుగ�
06.02.2014. రాత్రి గం. 7.15 ని.‘దయచేసి వినండి. కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లవలసిన ట్రెయిన్ నెంబర్ 12762 తిరుపతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు, ఒకటవ నెంబర్ ప్లాట్ఫాం నుంచి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది..’ ప్రకటన �
నువ్వు అర్జెంట్గా బయల్దేరి రా. చెల్లిని వెంటబెట్టుకు రా. ఈ పిచ్చిముండ ఏం చేసిందనుకున్నావ్? నాకు మతిపోతున్నది. చెప్పడానికి నోరు రావడం లేదురా. కంగారు పడకు.. మా ఆరోగ్యాలు బానే ఉన్నాయి.