జ్యేష్ఠ మాసపు తొలి రోజులు..కాకతీయ సామ్రాజ్యంలోని అనుమనగల్లు మండల ప్రధాన రహదారి.. యవనాశ్వంపై ఓ యువకుడు దిగాలుగా అటూఇటూ చూస్తూ వెళ్తున్నాడు.
మహోన్నత కాకతీయ సామ్రాజ్యం పతనమై.. ఢిల్లీ సుల్తానుల పాలనలో తెలుగు
జాయపుడు చూసుకోలేదు గానీ.. ఇద్దరూ ఓ సన్ననిడొంక బాటలోకి వచ్చారు. చీకట్లు గాఢమవుతుండగా అప్పుడే అక్కడక్కడా వీధిదీపాలు వెలిగిస్తున్నారు నగర నియోగ ఉద్యోగులు.
అప్పుడో పదిమంది బలాఢ్యులు జాయపుణ్ని హఠాత్తుగా చు�