అతని కళ్లు మూతబడటం లేదు.దట్టమైన అడవి. ఒక్కసారిగా వాతావరణం స్తంభించినట్లు అనిపించింది. అతనిలో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అప్పుడు కొమ్మలు కదిలాయి.
తనతో వివాహ ప్రతిపాదనను ఇంద్రాణి విరమించుకున్నట్లు తెలిసి.. జాయపుడికి క్షణకాలం ఏమీ అర్థంకాలేదు. ముమ్మడి.. ఇలా తనపై పైచేయి సాధించాడా!? అంతలోనే.. నీలాంబ వేశ్యావాటికను ఎవరో దుండగులు తగులబెట్టినట్లు వార్త. పరు�
జ్యేష్ఠ మాసపు తొలి రోజులు..కాకతీయ సామ్రాజ్యంలోని అనుమనగల్లు మండల ప్రధాన రహదారి.. యవనాశ్వంపై ఓ యువకుడు దిగాలుగా అటూఇటూ చూస్తూ వెళ్తున్నాడు.
మహోన్నత కాకతీయ సామ్రాజ్యం పతనమై.. ఢిల్లీ సుల్తానుల పాలనలో తెలుగు
జాయపుడు చూసుకోలేదు గానీ.. ఇద్దరూ ఓ సన్ననిడొంక బాటలోకి వచ్చారు. చీకట్లు గాఢమవుతుండగా అప్పుడే అక్కడక్కడా వీధిదీపాలు వెలిగిస్తున్నారు నగర నియోగ ఉద్యోగులు.
అప్పుడో పదిమంది బలాఢ్యులు జాయపుణ్ని హఠాత్తుగా చు�