“ఈరోజువంట చాలా బాగుంది. నువ్వే చేశావా?” అన్నాడు ప్రకాశ్.
“నేను చెయ్యలేదు. కొత్త వంట మనిషి దొరికింది. నెమ్మదస్తురాలు. వంట బాగా చేస్తుంది. శుచి, శుభ్రత కూడా ఉన్నాయి. బతికి చెడ్డ మనిషిలా ఉంది” అంది సుమిత్ర.
అవును, కథ చెప్పడం ఒక కళ. తాను కథ చెప్పి, పిల్లల చేత కథాకథనంగా చెప్పించడం మరొక గొప్ప కళ. తాను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు విద్యార్థులకు ఒకవైపు పాఠాలు బోధిస్తూనే విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతకు పదునుపెట్టి వ�
‘మిస్టర్ రుద్ర.. మీరు అనుకొన్నట్టు ఈ ఇద్దరినీ ఎవరూ ప్రత్యక్షంగా చంపలేదు’ అన్న డాక్టర్ మాటలతో రుద్ర
ఆశ్చర్యంగా చూశాడు. ‘అర్థంకాలేదు అనుకొంటా.. సృజన్ బాడీని డీప్గా ఎగ్జామిన్ చేశాం. నిరాటంకంగా ఆహారాన్�
Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత ఒక్క సూపర్ హిట్ కూడా అందుకోలేదు. ఆయన చేసిన సినిమాలన్నీ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అంద
కాశీమజిలీల్లో ప్రస్తుతం సప్తమిత్ర చరిత్రలో ఉన్నాం. కాళిదాస మహాకవి రచించిన మేఘసందేశంలోని యక్షుడు కూడా ఒక ప్రధాన పాత్రగా.. ఏడుగురు మిత్రుల మధ్య ఈ కథ నడుస్తుంది. కాళిదాసు, భోజరాజు కూడా ఇందులో ఉంటారు. ఏడుగురు
కాశీమజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితకవి 1930వ దశకంలో 12 భాగాలుగా రచించారు. అందులో అనేక ఉపకథలతో 8వ సంపుటి మొత్తం ఆక్రమించిన ‘సప్తమిత్ర చరిత్ర’ ఆసక్తిదాయకమైనది. భోజరాజు కథతో ముడిపెట్టి.. ఏడుగురు మిత్రుల కథ అనే
కళ్లు తెరిచిన కొంతసేపటికి కానీ అర్థం కాలేదు.. ఐసీయూలో ఉన్నానని. ఆక్సిజన్ మాస్క్తో, ఒంటినిండా రకరకాల వైర్లతో హాస్పిటల్లో ఎందుకు ఉన్నానో వెంటనే స్ఫురణకు రాలేదు.
ఈ ప్రపంచంలో ఎందరో కవులు, రచయితలు, గొప్పవాళ్లు, మామూలు వాళ్లు.. అమ్మ ప్రేమ గురించి, ఆమె త్యాగం గురించి, చాకిరీ గురించి రకరకాలుగా వర్ణించి చెబుతూ ఉంటారు.