Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత ఒక్క సూపర్ హిట్ కూడా అందుకోలేదు. ఆయన చేసిన సినిమాలన్నీ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అంద
కాశీమజిలీల్లో ప్రస్తుతం సప్తమిత్ర చరిత్రలో ఉన్నాం. కాళిదాస మహాకవి రచించిన మేఘసందేశంలోని యక్షుడు కూడా ఒక ప్రధాన పాత్రగా.. ఏడుగురు మిత్రుల మధ్య ఈ కథ నడుస్తుంది. కాళిదాసు, భోజరాజు కూడా ఇందులో ఉంటారు. ఏడుగురు
కాశీమజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితకవి 1930వ దశకంలో 12 భాగాలుగా రచించారు. అందులో అనేక ఉపకథలతో 8వ సంపుటి మొత్తం ఆక్రమించిన ‘సప్తమిత్ర చరిత్ర’ ఆసక్తిదాయకమైనది. భోజరాజు కథతో ముడిపెట్టి.. ఏడుగురు మిత్రుల కథ అనే
కళ్లు తెరిచిన కొంతసేపటికి కానీ అర్థం కాలేదు.. ఐసీయూలో ఉన్నానని. ఆక్సిజన్ మాస్క్తో, ఒంటినిండా రకరకాల వైర్లతో హాస్పిటల్లో ఎందుకు ఉన్నానో వెంటనే స్ఫురణకు రాలేదు.
ఈ ప్రపంచంలో ఎందరో కవులు, రచయితలు, గొప్పవాళ్లు, మామూలు వాళ్లు.. అమ్మ ప్రేమ గురించి, ఆమె త్యాగం గురించి, చాకిరీ గురించి రకరకాలుగా వర్ణించి చెబుతూ ఉంటారు.
మా నాన్నగానీ, అమ్మగానీ పెద్దగా మంత్రాలనూ, తాయెత్తులనూ నమ్మేవారు కాదు. మా నానమ్మకు మాత్రం ఎలా తెలిసిందోగానీ.. ఈ అఫ్జల్ మియాకు దిష్టిమంత్రం వచ్చని తెలిసింది.
చిన్నప్పుడు బమ్మెర వెళ్తే.. కనీసం పది రోజులైనా ఉండకుండా ఎప్పుడూ తిరిగి వచ్చేవాళ్లం కాదు. ఆ సమయమంతా రకరకాల ఆటలు, పాటలు, ముచ్చట్లు, నవ్వులు అంతులేకుండా సాగేవి.
కూనూరు నుంచి కచ్చడంలో ఉప్పుగల్లు చేరుకునేసరికి సాయంత్రమైంది. అక్కడే బస్సు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం.. నేను, అమ్మా, అక్కా! చూస్తుండగానే చీకటి పడింది.