కాశీమజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితకవి 1930వ దశకంలో 12 భాగాలుగా రచించారు. అందులో అనేక ఉపకథలతో 8వ సంపుటి మొత్తం ఆక్రమించిన ‘సప్తమిత్ర చరిత్ర’ ఆసక్తిదాయకమైనది. భోజరాజు కథతో ముడిపెట్టి.. ఏడుగురు మిత్రుల కథ అనే
కళ్లు తెరిచిన కొంతసేపటికి కానీ అర్థం కాలేదు.. ఐసీయూలో ఉన్నానని. ఆక్సిజన్ మాస్క్తో, ఒంటినిండా రకరకాల వైర్లతో హాస్పిటల్లో ఎందుకు ఉన్నానో వెంటనే స్ఫురణకు రాలేదు.
ఈ ప్రపంచంలో ఎందరో కవులు, రచయితలు, గొప్పవాళ్లు, మామూలు వాళ్లు.. అమ్మ ప్రేమ గురించి, ఆమె త్యాగం గురించి, చాకిరీ గురించి రకరకాలుగా వర్ణించి చెబుతూ ఉంటారు.
మా నాన్నగానీ, అమ్మగానీ పెద్దగా మంత్రాలనూ, తాయెత్తులనూ నమ్మేవారు కాదు. మా నానమ్మకు మాత్రం ఎలా తెలిసిందోగానీ.. ఈ అఫ్జల్ మియాకు దిష్టిమంత్రం వచ్చని తెలిసింది.
చిన్నప్పుడు బమ్మెర వెళ్తే.. కనీసం పది రోజులైనా ఉండకుండా ఎప్పుడూ తిరిగి వచ్చేవాళ్లం కాదు. ఆ సమయమంతా రకరకాల ఆటలు, పాటలు, ముచ్చట్లు, నవ్వులు అంతులేకుండా సాగేవి.
కూనూరు నుంచి కచ్చడంలో ఉప్పుగల్లు చేరుకునేసరికి సాయంత్రమైంది. అక్కడే బస్సు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం.. నేను, అమ్మా, అక్కా! చూస్తుండగానే చీకటి పడింది.
నగరానికి ఒకవైపు సబ్అర్బన్గా.. మరోవైపు పంట పొలాలు ప్లాట్లుగా మార్చుకుంటున్న గ్రామం అది! మూతి గుడ్డలు ఇంకా తొలగకున్నా.. ‘అన్లాక్' మొదలైంది. జాతీయ రహదారికి ఆనుకొని కార్పొరేట్ కళాశాలలు, కొత్తకొత్త రియల్�
మణిసిద్ధుడనే యతి, తన సహాయకుడైన గోపాలకుడికి చెప్పినట్లుగా రచించారు. ఒకచోట బంగారు ఎలుకను పూజించే వైశ్యుణ్ని చూశాడు గోపాలకుడు. ‘ఎలుకను పూజిస్తున్నావెందుకు?’ అని అడిగితే.. ‘ఇది మా వంశాచారం. ఎందుకు ఏర్పడిందో �
మా చిన్నప్పటి రోజుల్లో హోళీ పండుగ.. ఇప్పట్లా కాకుండా మరోలా ఉండేది. హోళి పౌర్ణమికి పదిహేను రోజుల ముందునుంచే పల్లెల్లో సందడి మొదలయ్యేది. పదిహేనేళ్లలోపు ఆడపిల్లలు, మగపిల్లలు వేరువేరు గ్రూపులుగా ఏర్పడి, ప్ర�
అప్పట్లో ఎవరింటికి వెళ్లినా.. మనసాలలోనో, మధ్యహాల్లోనో పెద్దపెద్ద ఫొటోలు వేలాడదీసి కనిపించేవి. ధనవంతుల ఇళ్లల్లో.. ఆ ఫొటోల చుట్టూ అందమైన లతలు చెక్కిన కర్ర ఫ్రేములు ఉండేవి. ఎంత పెద్ద ఫొటోలుంటే.. అంత ధనవంతులన్�