ఒక పేరొందిన సైంటిస్ట్గా నా పిల్లలకు నేను నేర్పించింది ఇదా? కార్పొరేట్ పరుగులు.. ఆయాసాలు.. డబ్బులూ.. ఆపైన జబ్బులూ! ఇంతేనా!? అందుకే అమ్మ పుట్టిన ఊరికి నన్ను గన్న మా నేలకు నావంతు సాయంగా ఈ చిన్న పని చేద్దామని ని�
చీకటి అంతకంతకూ దట్టమవుతున్నది. ఎన్నో రకాల భయాలు వికృతరూపం దాల్చి.. రత్తాలు గుండెల్లో నగ్నంగా నర్తిస్తున్నాయి. ఉద్యోగం కోసం పొద్దుటనగా ఊరిమీద పడ్డ ఆమె మొగుడు.. అర్ధరాత్రవుతున్నా తిరిగి రాలేదు.‘నాన్న వస్త�
వర్తక బిడారుతో కలిసి రెండేండ్ల తర్వాత ద్వీపరాజ్యానికి బయల్దేరాడు జాయప. కానీ, నాలుగో రోజున జరిగిన ఓ ఊహించని పరిణామంతో.. తిరిగి మళ్లీ అనుమకొండ బాట పట్టాడు. అర్ధరాత్రివేళ అనుకోని రీతిలో గాయపడి, స్పృహ కోల్పోయ
రెండేండ్ల తర్వాత ద్వీపరాజ్యానికి బయల్దేరిన జాయప.. ఓ ఊహించని పరిణామంతో మళ్లీ అనుమకొండ బాట పట్టాడు. అర్ధరాత్రివేళ.. అడవి మార్గంలో నడక మొదలుపెట్టాడు. ఒక దగ్గర నలుగురు దొంగలు ఒక వ్యక్తిని చంపి, అతని వస్తువులన�
ఆరు నెలలపాటు నిద్రాహారాలు పట్టించుకోకుండా రామయ్య పడ్డ కష్టం కృష్ణమోహన్ కళ్లముందు మెదిలింది. గడ్డిపోచతో కొండను కదిలించాలన్న అతని తాపత్రయం చూసి అందరూ హేళన చేస్తున్నా.. మౌనంగా తన పని తాను చేసుకుపోయిన రామ�
ఏడాది వయసులో పోలియో బారినపడ్డారు. ప్రతి వేసవిలో ఒక ఆపరేషన్. పదహారేండ్లు వచ్చేసరికి మొత్తం ఎనిమిది శస్త్ర చికిత్సలు. అయినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసం సడలలేదు. నటిగా, గాయనిగా, సామాజిక సేవకురాలిగా.. తన ప్రతి�
Instagram | ఇన్స్టాగ్రామ్లో ఓ బాలుడు పెట్టిన పోస్టు ఒకటి ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పోస్టే అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుకు కారణం అయ్యింది కూడా. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పూణె�
డాక్టర్ రామారావు ఎదుట కూర్చున్నాను. ఆయన ఈ సిటీలోనే పెద్ద డాక్టర్. నాకు ఆయనతో పూర్వపరిచయం ఉంది.
“అసలు నాకేమైంది డాక్టర్? ఎందుకు నాకు ఆకలి వేయదు. నిద్ర రాదు! ఎప్పుడూ ఏవో ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముడుతాయ�
‘పడుగు పేకల అల్లిక కాదు. రంగుల అద్దకం అంతకంటే కాదు. కులవృత్తి కానేకాదు. చేనేత అందమైన ఆర్ట్. సృజనాత్మక వ్యక్తీకరణ..’ అంటున్నది కార్వాన్కు చెందిన కందగట్ల కుటుంబం. వంశపారంపర్యంగా ఇంటినే కార్ఖానాగా మార్చుక�
మట్టిగాడు గుంటూరు దవాకానకు ఎల్లేటప్పటికే.. వాడి అయ్యా అమ్మ ఇద్దరూ సచ్చివొయింరని శవాల గదికి తీస్కవొయి సూపిచ్చింరు సిబ్బంది. శవాలు చెడిపోకముందే ఊరికి తీస్కపొమ్మని చెప్పింరు. కానీ, శవాల తీసుకెళ్లనీకి వాని�
అరుణాచలంలోని ఆశ్రమంలో రమణ మహర్షిని సందర్శించుకునేందుకు స్వదేశీయులే కాకుండా విదేశీయులు కూడా ఎందరో వచ్చేవారు. అయితే స్థానిక భక్తులు, సిబ్బంది ఆచారాల పేరుతో తమ వద్దకు వచ్చే విదేశీ శిష్యులకు కఠిన నిబంధనలు
చిన్మయి.. అప్పటిదాకా భద్రునితో ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతున్న చేతిలోని మొబైల్ ఫోన్ను ముందున్న టేబుల్పై పెట్టి, వెనక్కి వాలి కళ్లు మూసుకుంది అలసటగా!
టైం తెలుసు ఆమెకు. రాత్రి పదకొండూ పది నిమిషాలు.