ద్వీపమంతా వివాహశోభతో అలరారుతున్నది. అతిథులంతాపెళ్లికుమార్తెల అందచందాల గురించి ముచ్చటించుకుంటున్నారు.జాయప నేతృత్వంలో..
పినచోడుని కుటుంబం ఆహూతులకు గౌరవ మర్యాదలలో లోటు రాకుండా అహర్నిశలూ పరుగులు పెడుతు
యుద్ధభూమిలో చొచ్చుకుపోతున్నాడు జాయప. పృథ్వీశ్వరుణ్ని ఎదుర్కోవడానికి కావాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేశాడు.
ఒకానొక దుర్ముహూర్తాన యుద్ధరంగంలో గణపతిదేవుడు - పృథ్వీశ్వరుడు ఎదురుపడ్డారు. ఇద్దరూ విల్లు ఎక్క�
అది మూడు రాష్ట్రాల సరిహద్దులో ఒక మారుమూల గ్రామం. ఆ ఊళ్లో ఓ ప్రాథమిక పాఠశాల. పావు ఎకరం స్థలం, రెండు గదులు, ముప్ఫైమంది పిల్లలు.. దాని ఆస్తి. ఆ పాఠశాలకు అన్ని హోదాల్లో సేవలందిస్తున్న ఏకోపాధ్యాయిని కుసుమ.
రేపు పండగ సెలవు కావడంతో.. రేపటి పనులు కూడా ఈరోజే పూర్తి చెయ్యాల్సి రావడం వల్ల ఆఫీసు పనిలోనే అర్ధరాత్రి అయిపోయింది. రాత్రి పడుకోబోతూ.. ‘ఫోన్లో ఆ రోజుకు మిస్సయిన కాల్స్, మెసేజులు ఏముండాయా!?’ అని చూసుకుంటూండ
ఒక పేరొందిన సైంటిస్ట్గా నా పిల్లలకు నేను నేర్పించింది ఇదా? కార్పొరేట్ పరుగులు.. ఆయాసాలు.. డబ్బులూ.. ఆపైన జబ్బులూ! ఇంతేనా!? అందుకే అమ్మ పుట్టిన ఊరికి నన్ను గన్న మా నేలకు నావంతు సాయంగా ఈ చిన్న పని చేద్దామని ని�
చీకటి అంతకంతకూ దట్టమవుతున్నది. ఎన్నో రకాల భయాలు వికృతరూపం దాల్చి.. రత్తాలు గుండెల్లో నగ్నంగా నర్తిస్తున్నాయి. ఉద్యోగం కోసం పొద్దుటనగా ఊరిమీద పడ్డ ఆమె మొగుడు.. అర్ధరాత్రవుతున్నా తిరిగి రాలేదు.‘నాన్న వస్త�
వర్తక బిడారుతో కలిసి రెండేండ్ల తర్వాత ద్వీపరాజ్యానికి బయల్దేరాడు జాయప. కానీ, నాలుగో రోజున జరిగిన ఓ ఊహించని పరిణామంతో.. తిరిగి మళ్లీ అనుమకొండ బాట పట్టాడు. అర్ధరాత్రివేళ అనుకోని రీతిలో గాయపడి, స్పృహ కోల్పోయ
రెండేండ్ల తర్వాత ద్వీపరాజ్యానికి బయల్దేరిన జాయప.. ఓ ఊహించని పరిణామంతో మళ్లీ అనుమకొండ బాట పట్టాడు. అర్ధరాత్రివేళ.. అడవి మార్గంలో నడక మొదలుపెట్టాడు. ఒక దగ్గర నలుగురు దొంగలు ఒక వ్యక్తిని చంపి, అతని వస్తువులన�
ఆరు నెలలపాటు నిద్రాహారాలు పట్టించుకోకుండా రామయ్య పడ్డ కష్టం కృష్ణమోహన్ కళ్లముందు మెదిలింది. గడ్డిపోచతో కొండను కదిలించాలన్న అతని తాపత్రయం చూసి అందరూ హేళన చేస్తున్నా.. మౌనంగా తన పని తాను చేసుకుపోయిన రామ�
ఏడాది వయసులో పోలియో బారినపడ్డారు. ప్రతి వేసవిలో ఒక ఆపరేషన్. పదహారేండ్లు వచ్చేసరికి మొత్తం ఎనిమిది శస్త్ర చికిత్సలు. అయినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసం సడలలేదు. నటిగా, గాయనిగా, సామాజిక సేవకురాలిగా.. తన ప్రతి�