లోకం బాధను తన బాధ అనుకొని రాసే రచయితలు అరుదుగా ఉంటారు. అనుకోనిది రచయిత కె.వి.ఎస్.వర్మ ఆ కోవకే చెందుతారు. ఈ సంకలనంలో ఉన్న 21 కథల్లో విభిన్నమైన ఆలోచనలు దాగున్నాయి. తొలి కథలోనే రచయితలు రాసే కథలు, వారి నిజజీవితా�
Ramayanam | మా చిన్నప్పటి ఇల్లు చాలా పాతది కావడంతో.. నాన్న కొత్తది కట్టించాడు. పాత ఇల్లు ఎకరం స్థలంలో చాలా పెద్దగా ఉండేది. కొత్త ఇల్లు కూడా అలాగే కట్టాలని నాన్న కోరిక. కానీ, హడావుడిగా కట్టేసి.. గృహప్రవేశం చేశారు. డాబ
సమాధానాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, సందేశాలు, ముగింపులు ఖచ్చితంగా ఉండనివి అబ్సర్డ్ కథలు. అవి పాఠకుల మస్తిష్కంలో ప్రశ్నలు మేల్కొల్పుతాయి. వారిని అంతర్మథనానికి గురి చేస్తాయి. నిశ్శబ్దం వెనుక గుసగుసలను విన
ఆ చిన్నాన్నతో నాకు అంత చనువు లేదు. పైగా తనను చూస్తే ఎందుకో కొంచెం భయం వేసేది కూడా. చిన్నాన్న అచ్చు హీరో కృష్ణలా ఉండేవాడు. ప్రమీల చిన్నమ్మనేమో హీరోయిన్ కృష్ణకుమారిలా ఉండేది. నాకు తనతో చనువు ఎక్కువ. చిన్నమ్�
కథల ఎంపికలో చాలా కచ్చితంగా ఉంటానని అంటున్నది బాలీవుడ్ నటి శ్వేతా బసు ప్రసాద్. ప్రేక్షకులు తనపై ఎంతో నమ్మకం ఉంచారనీ, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తనకు ముఖ్యమనీ చెబుతున్నది. తాజాగా, ఓ జాతీయ మీడియాతో మాట్�
Ramayanam | కాలేజీకి వచ్చాకగానీ.. పల్లెటూరికీ, పట్నానికీ ఉన్న తేడాలు నాకు తెలిసిరాలేదు. ఊరిలో ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం ఎక్కువగా ఉండేది. ఒకరింట్లో ఏదైనా వస్తువుంటే అందరిళ్లల్లోనూ ఉన్నట్టే అనిపించేది. అదే పట్�
Ramayanam | ఎండాకాలంలో మా ఊరికి వెళ్లినప్పుడు.. ఆ సెలవుల్లో చిన్నాయన కూతురు సరస్వతక్క పెళ్లి సంబంధం కుదిరిందని తెలిసింది. మా నాన్న అందరికంటే పెద్ద అయినా.. మా అత్తలు, చిన్నాయనల పిల్లల్లో పద్నాలుగు మంది నాకంటే పెద్
ఓసారి కాలేజీకి నాలుగు రోజులు సెలవులు వస్తే.. ఇంటికి వెళ్లడానికి సికింద్రాబాదులో రైలెక్కాను. ఎప్పటిలాగే రంగారావు చిన్నాయన వచ్చి రైలెక్కించారు. కిటికీ సీటు దొరికింది, చేతిలో పుస్తకం ఉంది, ఇంకేం కావాలి? చదు�
కొన్ని కథలు ఆసక్తిగా ఉంటాయి. కొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మరికొన్ని వింతగా అనిపిస్తాయి. ఒక సంకలనంలోని అన్ని కథలూ అద్భుతంగా ఉండాల్సిన పనిలేదు. చిల్ చేసేవి కొన్ని, థ్రిల్ పంచేవి కొన్ని ఉన్నా.. ఆ కథా సంకల�
Ramayanam | నారాయణగూడలో నాయనమ్మ ఇంటి పక్కన దయాశంకర్ అనే ఎల్ఐసీ ఏజెంటు ఇల్లు ఉండేది. అది ఒకప్పుడు మా వాళ్లదేనట. దయాశంకర్ అంకుల్ ఇంటి పక్కనే కోదాటి రంగారావు గారిల్లు ఉండేది. వాళ్లు దూరపు బంధువులవుతారని నాయనమ్
అనగనగా కథలన్నీ కంచికి పోయేవే! కానీ, కంచికి చేరని ఈ కథలు కాశీ మజిలీలో పుట్టాయి. అలనాడు పేదరాసి పెద్దమ్మ చెప్పిన కథలు, సాలభంజికలు వివరించిన కథలు తరాలుగా ఊ కొడుతూ విన్నాం. వీటిలో కొన్ని కాశీ యాత్రలో ఊరినవి అయి
కథా రచనలో ఆయనదో విశిష్ట శైలి. నిత్య జీవితానుభవాలను కథలుగా మలచడంలో ఆయనది అందె వేసిన చెయ్యి. కథల కల్పనలో గట్టి దిట్ట. అతడు సాహితీరంగాన విరబూసిన కథల ముల్లె. ఆయన చూడటానికి సాదాసీదాగా ఎప్పుడూ సంకలో సంచితో కనిప�
మైక్రోస్కోప్ల పెట్టి సూసినప్పుడు అవుపడె చాలా సున్నితమైన అంశాలను మాక్రో లెవెల్లో సూపెట్టిన కథలె ఈ రొమాంటిక్ డాగ్ కథలు. దేశరాజు కథకుడిగా అందరికీ సుపరిచితమే! ఏ కథల పోటీలో సూసిన తన పేరు ఏదో ఒక బహుమతి పొంద�
Ramayanam | నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా సంక్రాంతి ముందు ఎప్పటిలాగే అక్క హైదరాబాద్కు వచ్చింది. మేము అంతకుముందు కూడా దాదాపుగా ప్రతి జనవరిలో హైదరాబాద్ రావడం, అక్కడున్న రోజుల్లో ఓ రోజు నుమాయిష్ చూడటం జరిగే�
ఈతరం పిల్లల వ్యాపకం పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టడం, సెల్ఫోన్తో దోస్తీ చేయడం! ఈ రెండిటి మధ్య చిక్కుకున్న బాల్యం కథలకు దూరమైపోతున్నది. కథలు చెప్పే వాళ్లేరి? ఉన్నా... వినే ఓపిక మన పిల్లలకు ఎక్కడిది? బడిలో పా�