Stocks | ప్రధాన స్టాక్స్కు ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించడంతోపాటు విదేశీ ఇన్వెస్టర్లు సైతం స్టాక్స్ కొనుగోళ్లకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి.
Stocks | వరుసగా తొమ్మిది సెషన్లలో సానుకూలంగా సాగిన స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో రెండో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో తొమ్మిది రోజుల ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. ఐటీ స్టాక్స్ పతనంతో బీఎస్ఈ సెన్సెక్స్ 520.25 పాయింట్ల (0.86 శాతం) నష్టంతో 59,910.75 పాయింట్ల వద్ద స్థిర పడింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజు నష్టాలే మిగిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 337 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 111 పాయింట్లు పతనం అయ్యాయి.
Stocks | వరుసగా ఐదో సెషన్ లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచుతుందన్న భయంతోపాటు ఆసియా మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరించడంతో ద
Stocks | అదానీ గ్రూపు సంస్థలపై మోర్గాన్ స్టాన్ లీ వెయిటేజీ, పేటీెఎంలో అలీబాబా పూర్తిగా వాటా విక్రయించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా శుక్రవారం స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. అదానీ స్టాక్స్ మీ�