హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రవాస భారతీయులను (ఎన్నారైలు) పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది. దేశంలో మరే నగరంలో లేనంతగా ఇక్కడి రియల్టీని ఎన్నారైలు గమనిస్తున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్సే (ఎంఎఫ్) అత్యధికుల ఆదరణను పొందాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఎంఎఫ్లు చక్కని వేదికగా నిలుస్తున్నాయి మరి. ఇక టాప్-10 ఎంఎఫ్ల్లో యాక్స�
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధాన సూచీ నిఫ్టీ 590 పాయింట్ల రేంజ్లో ట్రేడైన తర్వాత చివరకు 303 పాయింట్లు లేదా 1.72 శాతం నష్టంతో ముగిసింది. ఆటో, ఎనర్జీ రంగాల సూచీలు మినహా మిగతా అన
ప్రపంచ మార్కెట్ చరిత్రలో ఎన్నడూలేనంతస్థాయిలో కంపెనీ మార్కెట్ విలువ నిమిషాల్లో హరించుకుపోయింది. ఇంటర్నెట్ దిగ్గజం ఫేస్బుక్ స్టాక్ మార్కెట్లో విధ్వంసం సృష్టించింది. అమెరికాలో గురువారం మార్కెట్�
ముంబై : గ్లోబల్ మార్కెట్స్ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ముందుకు , వెనకకు కదలాడుతున్నాయి. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా,రిలయన్స్, ఇండస్ఇండ�