Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆరు రోజుల వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. తొలుత శుభారంభాన్ని అందుకున్నా, మధ్యాహ్నం ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ఇండెక్సులు నష్టాలతో ముగిశాయి.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా చిల్లర ద్రవ్యోల్బణం గణాంకాలు, వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడు సెషన్లలో లాభాలకు బ్రేక్ పడింది. స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ముగిసినా బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారి 77 వేల మార్కును దాటేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. గత నాలుగేండ్లుగా ఎన్నడూ లేనంత స్థాయిలో మంగళవారం నష్టపోయిన సూచీలు బుధవారం అంతే స్పీడ్తో పెరిగాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టే �
Stocks | ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఒక్కరోజే రూ.30 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది.