Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. వరుసగా మూడో సెషన్లో సూచీలు లాభాలను నమోదు చేశాయి. సూచీలు ఇవాళ ఉదయం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 71,383.20 పాయింట్ల వద్ద ట్రేడింగ్
Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాల నేపథ్యంలో ఇవాళ ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. మార్కెట్లో సూచీలు లాభాల్లోనే కొన�
Sensex Closing Bells | దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో తొలిరోజైన సోమవారం నష్టాల్లో ముగిశాయి. భారీగా అమ్మకాలు, అంతర్జాతీయ మార్కెట్లలో వ్యతిరేక పవనాలు, త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో క్షీణించాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం సూ�
Sensex Closing Bell | రెండురోజుల వరుస నష్టాల అనంతరం గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. కంపెనీలకు సంబంధించిన అక్టోబర్-డిసెంబర్�
Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సూచీలు గరిష్ఠానికి చేరుకోగా మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మార్�
Sensex Closing Bell | దేశీయ బెంచ్మార్క్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. సూచీలు జీవనకాల గరిష్ఠానికి చేరగా మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో భారీగా పతనమయ్యాయి. మంగళవారం ఉదయం సెన్సెక్ నష్టాలతో మొదలైంది.
Sensex Closing Bell | కొత్త ఏడాది తొలిరోజు సోమవారం సరికొత్త రికార్డు స్థాయికి చేరిన స్టాక్ దేశీయ బెంచ్ మార్కె సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు లేకపోవడం.. మదుపరులు లాభాల స్వీకరణకు
భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో 2023 ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆల్టైమ్ హై రికార్డులతో సూచీలు అదరగొట్టాయి. మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేయగా, ఆయా షేర్లు కాసుల వర్షం కురిపించాయి. ఈ ఏడాది బాంబే స్టాక�
అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలత, దేశీయ ఆర్థిక ఫండమెంటల్స్ బలపడుతున్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ మరో కొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా నాలుగో రోజూ బలమైన ర్యాలీ జరిపింది. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ �
ఈ ఏడాది జరిగిన భారీ మార్కెట్ ర్యాలీలో ఇన్వెస్టర్లకు చిన్న షేర్లే గొప్ప రాబడుల్ని పంచాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 22 వరకూ బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 45.2 శాతం ర్యాలీ జరపగా, మిడ్క్యాప్ ఇండెక�
ఈ వారం మధ్యలో జరిగిన భారీ పతనం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు వేగంగా కోలుకుంటున్నాయి. వరుసగా రెండో రోజూ సూచీలు పుంజుకున్నాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 242 పాయింట్లు లాభపడి 71,107 పాయింట్ల వద్ద ముగిసి�
భారత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (ఏయూఎం) రికార్డుస్థాయికి చేరుకున్నాయి.