Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 79.22 పాయింట్లు పెరిగి.. 65,075.82 వద్ద, నిఫ్టీ 36.70 పాయింట్లు పెరిగి 19,342.70 వద్ద స్థిరపడింది. దాదాపు 2,023 షేర్లు పురోగమించగా.. 1,475 షేర్లు క్షీణిం�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం గ్రీన్ మార్క్లో మొదలైన స్టాక్ మార్కెట్లు.. కొద్దిసేపటికి ఊగిసలాడాయి. ఆ తర్వాత కొనుగోళ్లతో సూచీలు కోలుకున్నాయి.
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు సైతం స్తబ్దుగా మొదలయ్యాయి. ఆ తర్వాత కోలుకోలుకున్నట్లు కనిపించినా.. ట్రేడింగ్
హైదరాబాద్కు చెందిన శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. ఎస్ఎంఈ ప్లాట్ఫాం కింద ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు లిస్టయ్యాయి. సంస్థ జారీ చేసిన షేరు ధర క�
హైదరాబాద్కు చెందిన టెలికం, సోలార్ ఈపీసీ సేవల సంస్థ బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్కాబోతున్నది. ఈ నెల 18న ప్రారంభం కానున్న షేర్ల విక్రయం ఈ నెల 22న ముగియనున్నదని తెలిపింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్లో సెన్సెక్స్ 137.50 పాయింట్లు లాభపడి.. 56,239.42 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30.45 పాయింట్ల లాభంతో 19,465.00 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాలకే పరిమితమైయ్యాయి. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 365.53 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించి 65,322.65 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 413.57 పాయింట�
ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వుబ్యాంక్ తీసుకున్న అనూహ్య నిర్ణయం స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. మార్కెట్లో నగదు చలామణిని తగ్గించడానికి సీఆర్ఆర్ను పెంచడం మదుపరుల్లో ఆందోళన పెంచింది. ఫలితంగా సెల్ల
Srivari Spices | రాష్ర్టానికి చెందిన ప్రముఖ మసాల దినుసుల విక్రయ సంస్థ శ్రీవారి స్పైసెస్..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమైంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతి పొందిన సంస్థ..వచ్
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం కుప్పకూలాయి. అమెరికా క్రెడిట్ రేటింగ్ను ఫిచ్ తగ్గించింది. అలాగే రాబోయే మూడేళ్లలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్లీ పతనమయ్యే ఛాన్స్ ఉందని సంకేతాలిచ్చింది.
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో ఉదయం లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒడుదొడు�
క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)కల్లా స్టాక్ ఎక్సేంజీల్లో ఇన్స్టంట్ ట్రాన్జాక్షన్ సెటిల్మెంట్ను పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. లావాదేవీ తర్వాత కేవలం
Stock Market | దేశీయ బెంచ్మార్క్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లలోని ప్రతికూల పవనాలు మధ్య సూచీలు పతనమయ్యాయి. ఉదయం 91 పాయింట్లు తగ్గి.. 66,592 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మ�