ఈ ఏడాది జరిగిన భారీ మార్కెట్ ర్యాలీలో ఇన్వెస్టర్లకు చిన్న షేర్లే గొప్ప రాబడుల్ని పంచాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 22 వరకూ బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్ 45.2 శాతం ర్యాలీ జరపగా, మిడ్క్యాప్ ఇండెక�
ఈ వారం మధ్యలో జరిగిన భారీ పతనం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు వేగంగా కోలుకుంటున్నాయి. వరుసగా రెండో రోజూ సూచీలు పుంజుకున్నాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 242 పాయింట్లు లాభపడి 71,107 పాయింట్ల వద్ద ముగిసి�
భారత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (ఏయూఎం) రికార్డుస్థాయికి చేరుకున్నాయి.
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ఆ తర్వాత పతనమయ్యాయి. సెన్సెక్స్ 930.88 పతనమై 70,506.31 పాయింట్ల వద్ద ముగిసింది.
భారత స్టాక్ మార్కెట్ వచ్చే 2024లో 10 శాతంవరకూ ర్యాలీ చేస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. గత ఏడాదికాలంగా 17 శాతం పెరిగిన నిఫ్టీ 2024 సంవత్సరాంతానికి మరో 8-10 శాతం లాభపడుతుందని భావిస్తున్
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. పలు షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు మరోసారి జీవితకాల గరిష్ఠానికి చే�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం నష్టాలో మొదలవగా.. చివరి వరకు ఏ దశలోనూ కోలుకోలేదు. దీంతో మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడినట్లయ్యింది. ఉదయం సెన్సెక్స్ 71,437.35 పాయింట్ల వద్ద
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రికార్డులతో హోరెత్తించాయి. తాజా ద్రవ్యసమీక్షలో అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడమేగాక, వచ్చే ఏడాది నుంచి రేట్ల కోతలు మొదలవుతాయని సం�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ మరోసారి జీవనకాల గరిష్ఠానికి చేరాయి. సెన్సెక్స్ 851.63 పాయింట్లు పెరిగి 70వేల పాయింట్ల ఎగువ ట్రేడవుతున్నది. నిఫ్టీ 230 పాయిం�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. వరుసగా ఏడు రోజుల పాటు ర్యాలీని కొనసాగించిన సూచీలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన సమీక్ష, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్ కంపెనీ�
వరుసగా మూడో రోజూ కొనుగోళ్లు కొనసాగడంతో బుధవారం ప్రధాన స్టాక్ సూచీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 70,000 పాయింట్ల స్థాయిని, నిఫ్టీ 20,100 పాయింట్ల స్థాయిని టార్గెట్ చేస్తూ ముందుకు కద�
మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన ప్రభావంతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ బుల్స్ దూకుడు ప్రదర్శించారు. రెండు ప్రధాన సూచీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. బీఎస్ఈ సెన్స
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం సైతం అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ 341.02 పాయింట్ల లాభంతో తొలిసారిగా 69,269.14 పాయింట్ల గరిష్ఠ