మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన ప్రభావంతో వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్ బుల్స్ దూకుడు ప్రదర్శించారు. రెండు ప్రధాన సూచీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. బీఎస్ఈ సెన్స
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం సైతం అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ 341.02 పాయింట్ల లాభంతో తొలిసారిగా 69,269.14 పాయింట్ల గరిష్ఠ
మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున ర్యాలీ జరిపి పలు రికార్డులు నెలకొల్పింది. రెండు ప్రధాన సూచీలు ఆల్టైమ్ గరిష్ఠస్థాయిని అందుకు�
ఓఈఎంఎస్లకు విడిభాగాలను అందిస్తున్న క్రాస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.500 కోట్ల నిధుల సేకరణలకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతిన�
తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు ఈ లాభాలను నిలుపుకోలేకపోయాయి. నెలవ
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం జోరును కొనసాగించాయి. నిఫ్టీ ఈ ఏడాది సెంబర్ 20 తర్వాత తొలిసారిగా 20వేల మార్క్ను దాటగా.. సెన్సెక్స్ 727 పాయింట్లకుపైగా పెరిగింది. ఇవాళ ఉదయం మార్కెట్లు లాభాలతో మొదలవగ�
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం ఫ్లాట్నోట్లో ముగిశాయి. ఉదయం సూచీలు లాభాల్లో మొదలవగా.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. �
Stock Markets | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే, ఉదయం ఉదయం నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ప్రారంభంల
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాల నేపథ్యంలో బుధవారం ఉదయం సూచీలు లాభాల్లో మొదలవగా.. పొద్దంతా అదే ఊపును కొనసాగించాయి.
మూరత్ ట్రేడింగ్లో మురిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ మరుసటి రోజే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆర్థిక రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం మార్కెట్లపై ప్రతికూల ప్రభా�
దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 50 శాతం తగ్గి రూ.7,925 కోట్లకు పరిమితమైంది. ఆదాయం తగ్గుముఖం ప�
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నప్పటికీ పవర్, యుటిలిటీ, మెటల్ సూచీలకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకోగలిగాయి. వారాంతం ట్రేడింగ�
Stock Market | ధన త్రయోదశి వేళ దేశీయ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ఉదయం నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం పడింది. ముగింపు దశలో ఒక్�