సీనియర్ ఐపీఎస్లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 1999 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన స్టీఫెన్ రవీంద్రకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ప్రమోషన్ కల్పించింది.
నూతన సంవత్సర వేడుకలకు ఈవెంట్స్ నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 20లోపు కమిషనర్ కార్యాలయంలో సమర్పించాల్సిందిగా సూచి�
నేడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భద్రతా పరంగా సర్వం సిద్ధం చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోకి నాలుగు జిల్లాలు వస్తాయని, హైదరాబాద్, రంగారెడ్డి, మ�
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే మైనార్టీ వర్గానికి చెందిన పోలీసు అధికారి స్టీఫెన్�
Rajiv Sagar | మైనార్టీలకు వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. కులాహంకారంతో కావాలనే మైనార్టీ వర్గానికి చెందిన పోలీసు అధికారి స్టీఫెన�
ఎన్నికల నియమావళి అమలు చేయడం, ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలు, శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు,
రాష్ట్రంలో పోలీస్ విభాగం పునర్వ్యవస్థీకరణతో భద్రత పెరిగిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో నేరాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ అంతరాయాలను తొలగించి సాఫీగా ప్రయాణం సాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులకు సూచించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలను శాంతియుత, స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ డి.అమోయ్కుమార్ అధికారుల�
Cyberabad | ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్పై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ ఉన్న మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్లకు అదనంగా కొత్తగా ఏర్�
వేసవికాలం వచ్చిందంటే చాలా మంది నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. పిల్లలకు సెలవులు కావడం, ఊష్ణతాపం నుంచి ఉపశమనం పొందేందుకు విహార యాత్రలు, తీర్ధయాత్రలు వెళ్లేందుకు మొగ్గు చూపుతారు.
భారత రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కొనియాడారు.