సిటీబ్యూరో, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ) : మహిళలు, పిల్లల రక్షణే మొదటి ప్రాధాన్యమని, ఈ విషయంలో రాజీ పడేది లేదని సైబరాబాద్ నూతన పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహించి ఫ్రెండ్ల
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయనను టీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జనార్ మూడేళ్లపాటు సైబరాబాద్ సీపీగా �