బీజేపీ ఆకర్ష్ను సైబరాబాద్ పోలీసులు చేధించారు. టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ బేరసారాలు జరిపిన నలుగురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని, ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశామని సైబరాబాద్ సీపీ సీఫెన్ రవీంద్ర తెలిపారు. బుధవారం రాత్రి హత్యకు కేసుకు సంబంధించిన
సిటీబ్యూరో, నవంబరు 1(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ నార్కోటిక్ ఎన్డీపీఎస్ సెల్కు డైరక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో ప్రత్యేక అవగాహన శిక్షణను పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సోమవారం ఏర్పా
శేరిలింగంపల్లి : గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అధ్వర్యంలో ‘‘ఎన్ఎండీసీ గ్రేస్ క్యాన్సర్ రన్-2021’’ కార్యక్రమం ఆదివారం నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సాహాంగా జరిగింది. ఈ అతిపెద్ద క్యాన్సర్ రన్ 4వ ఎడిష�
పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో ఎలా వ్యవహరిస్తారు? వారి ఫిర్యాదులను ఎలా స్వీకరిస్తారు? ఫిర్యాదు రాయడం రాకపోతే సాయం చేస్తారా అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూకట్పల్లి పోలీస్స్ట�
సిటీబ్యూరో, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ) : మహిళలు, పిల్లల రక్షణే మొదటి ప్రాధాన్యమని, ఈ విషయంలో రాజీ పడేది లేదని సైబరాబాద్ నూతన పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహించి ఫ్రెండ్ల
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయనను టీఎస్ ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జనార్ మూడేళ్లపాటు సైబరాబాద్ సీపీగా �