Cyberabad | ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్పై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ ఉన్న మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్లకు అదనంగా కొత్తగా ఏర్�
వేసవికాలం వచ్చిందంటే చాలా మంది నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. పిల్లలకు సెలవులు కావడం, ఊష్ణతాపం నుంచి ఉపశమనం పొందేందుకు విహార యాత్రలు, తీర్ధయాత్రలు వెళ్లేందుకు మొగ్గు చూపుతారు.
భారత రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కొనియాడారు.
బీజేపీ ఆకర్ష్ను సైబరాబాద్ పోలీసులు చేధించారు. టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ బేరసారాలు జరిపిన నలుగురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని, ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశామని సైబరాబాద్ సీపీ సీఫెన్ రవీంద్ర తెలిపారు. బుధవారం రాత్రి హత్యకు కేసుకు సంబంధించిన
సిటీబ్యూరో, నవంబరు 1(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ నార్కోటిక్ ఎన్డీపీఎస్ సెల్కు డైరక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో ప్రత్యేక అవగాహన శిక్షణను పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సోమవారం ఏర్పా
శేరిలింగంపల్లి : గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అధ్వర్యంలో ‘‘ఎన్ఎండీసీ గ్రేస్ క్యాన్సర్ రన్-2021’’ కార్యక్రమం ఆదివారం నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సాహాంగా జరిగింది. ఈ అతిపెద్ద క్యాన్సర్ రన్ 4వ ఎడిష�
పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులతో ఎలా వ్యవహరిస్తారు? వారి ఫిర్యాదులను ఎలా స్వీకరిస్తారు? ఫిర్యాదు రాయడం రాకపోతే సాయం చేస్తారా అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూకట్పల్లి పోలీస్స్ట�