పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే కొన్ని రాష్ర్టాలు ఆ క్రెడిట్ తమదే అన్నట్టు చేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ పేర్కొన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ
గత ఎనిమిదేండ్ల పాలనలో పెట్రోల్, డీజిల్పై రూ.50, సిలిండర్పై ఏకంగా రూ. 645 పెంచిన మోదీ సర్కారు ఇప్పుడు కంటితుడుపుగా కాస్త తగ్గించి భారీగా తగ్గించినట్టు గొప్పలకు పోతున్నది. ఇంధన ధరలపై రాష్ర్టాలు కూడా పన్నుల�
జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ సిఫారసులపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మండలిచేసే ప్రతిపాదనలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. జీఎ�
రాష్ర్టాలకు సంబంధించిన విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. రాష్ర్టాల ద్వారా కాకుండా వివిధ పథకాలకు కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం సమర్థనీయం కాదన్నారు. ఈ నెల
రాష్ర్టాలకు, పవర్ ప్లాంట్లకు బొగ్గును సరఫరా చేస్తామని, ఆ బాధ్యత తమదేనని పేర్కొన్న కేంద్రం.. 20 రోజులు కాకుండానే మాటమార్చింది. దేశంలో బొగ్గు సంక్షోభాన్ని తగ్గించడానికి అధిక ధర చెల్లించైనా విదేశాల నుంచి బొ
రాజ్యాంగం ఆర్టికల్-1లో భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్గా పేర్కొన్నది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలోనే గవర్నర్ల వ్యవస్థను దు�
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్ష, వివక్ష మరోసారి బయటపడింది. జాతీయ రహదారుల నిర్మాణాలకు నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం చేసింది. గత ఫిబ్రవరిలో పార్లమెంటుకు కేంద్రం సమర్పించిన వివరాలను పరిశీలిస్తే �
నీతులు ఎదుటివాడికి చెప్పేందుకే తప్ప తాను ఆచరించడానికి కాదన్న సామెత ప్రస్తుతం మోదీ సర్కారుకు బాగా వర్తిస్తుంది. అప్పులుచేయడంలో తనకు తాను కావలసినన్ని వెసలుబాట్లు ఇచ్చుకొనే కేంద్రం.. రాష్ర్టాలపై మాత్రం ఆ
దేశంలో మోదీ సర్కారు అప్పుల ఘనత గురించి ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.. నెలకు వేల కోట్ల అప్పులు.. మరోవైపు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ వంటి అనేక రూపాల్లో పన్నులు.. సెస్సుల రూపంలో లక్షల కోట్ల రూపా�
ప్రజలు తమను నమ్మే పరిస్థితి లేదని గుర్తించిన కాంగ్రెస్ దగుల్బాజీ నేతలు సరికొత్త డ్రామాలకు తెరలేపారని ప్ర భుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి.. తుఫాను ‘అసని’గా రూపాంతరం చెందిందని భారత వాతావారణ విభాగం వెల్లడించింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తూర్పు తీర ప్రాంతం వైపు దూసుకొస్తున్నదని అధికారులు తెలిపార
తెలంగాణ ఉద్యానశాఖ దేశంలోనే మొట్టమొదటిసారిగా తయారు చేసిన వెదురు గుళికలపై ఇతర రాష్ర్టాల రైతులు, వ్యాపారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆదివారం మధ్యప్రదేశ్, గుజరాత్ వ్యాపారులు, రైతులు రాష్ట్ర ఉద్యాన
ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను ప్రధాని నరేంద్ర మోదీ నిందించడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. ఖాళీ డబ్బాలో గులకరాళ్లు వేసినట్టు ప్రసంగాలు చేయడం తప్ప ఈ ఎనిమిదేండ