సామాన్యుల నడ్డివిరుస్తూ దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్�
పన్ను రేట్లు పెంచే విషయంలో రాష్ర్టాల నుంచి జీఎస్టీ కౌన్సిల్ అభిప్రాయాలు తెలుసుకోలేదని తెలుస్తున్నది. మంత్రుల బృందం ఇప్పటికీ జీఎస్టీ కౌన్సిల్కు నివేదిక సమర్పించలేదని సమాచారం
దేశంలోని 12 రాష్ర్టాలు విద్యుత్తు సంక్షోభంతో సతమతమవుతున్నాయని మహారాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి నితిన్ రౌత్ పేర్కొన్నారు. బొగ్గు కొరతే ఇందుకు కారణమని చెప్పారు
సెంట్రల్ డిప్యుటేషన్ను తప్పనిసరి చేసే ప్రతిపాదనకు కేంద్ర సర్వీసులో అధికారులు తక్కువ మంది ఉండటమే కారణమని కేంద్ర హోంశాఖ చెప్తున్నది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాయుధ దళాలు, పోలీస్ విభాగాల్లో ఎస్పీ, డీ�
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనే విద్యుత్తు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. అధిక విద్యుత్తు చార్జీల వసూలులో కాంగ్రెస్ పాలి�
కేంద్రం పార్బాయిల్డ్ విధానం మీద అనేక రాష్ర్టాలు గగ్గోలు పెడుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సహా వరి పండించే రాష్ర్టాలన్నీ కేంద్రం కిరికిరితో ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. కేంద్రం కిరికిరి మీద కడుపు మండిన �
భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి అని, ఈ సంస్కృతిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా దేశ వైవిధ్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టాలిన్ అన్నారు
గమ్మత్తేమిటంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంది. దాన్ని ఉపసంహరించుకోమనడం మానేసి రాష్ర్టాలు పన్నులు తగ్గించాలని వీధుల్లోకి దిగుతారు. ధరల పెంపే భారమయ్యేట్టయితే అదేదో తమ జాతీయపార్టీకే చెప్పి త�
ఏడున్నరేండ్ల కిందటిమాట.. ఉమ్మడి రాష్ట్రం.. ఏదైనా బడికిపోతే ఒక క్లాసులో 60 మంది బాలురు ఉంటే.. పదో పన్నెండు మందో బాలికలు ఉండేవారు. ఇప్పుడు దృశ్యం మారిపోయింది. వందమందిలో 52 మంది బాలికలే.. ఇంతలోనే ఎంతమార్పు! పలకా బల�
తమకు అనుకూలమైన రాష్ర్టాలకు, రాజకీయంగా లబ్ధి చేకూరే రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం దేశ సంపదనంగా దోచిపెడుతున్నది. సీఎస్ఎస్ పథకం కింద ఇప్పటివరకు మూడు దశల్లో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి, వాటికోసం రూ.26,715 �
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను స్వాధీనానికి జారీచేసిన నోటిఫికేషన్ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ సమితి డిమాండ్
ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకొన్నామో.. ఆ లక్ష్యం దిశగా తెలంగాణ అతి వేగంగా అడుగులు వేస్తున్నది. ఎవరిపైనా ఆధారపడకుండానే.. స్వయం సమృద్ధి సాధించే దిశగా కదులుతున్నది. సంక్షేమం.. అభివృద్ధి రాష్ట్రం నలు�
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఐటీ సోదాలు ఎందుకు జరుగట్లేదు? కేవలం మహారాష్ట్ర, బెంగాల్లోనే సోదాలు ఎందుకు జరుగుతున్నాయి? మహారాష్ట్రలో త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. మా పార్ట
సులభతర వాణిజ్య విధానం తరహాలో గ్రీన్ ర్యాంకింగ్ విధానాన్ని తీసుకొచ్చి రాష్ర్టాల మధ్య పోటీ పెంచాలని కేంద్ర అటవీశాఖకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. నెట్ జీరో లక్ష్య సాధన