రాష్ట్రాలకు కేంద్రం నిధులు నిరాకరించడం.. ఒకవిధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ�
పారిశుద్ధ్య నిర్వహణలో తెలంగాణ మరోసారి అత్యుత్తమ పనితీరును కనబరిచింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలశాఖ ఏటా విడుదల చేసే ర్యాంకింగ్స్లో తెలంగాణ పట్టణాలు అగ్రభాగాన నిలిచాయి. 2021-22 సంవత్సరానికి సంబం�
సీఎం కేసీఆర్ విజన్తో తెలంగాణ పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ‘పల్లెప్రగతి’తో దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సీమలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. దేశానికి వెన్నెముకగా భావించే గ్రామ పాలనకు జవ
కేంద్ర ప్రభుత్వం పథకాలను అడ్డుపెట్టుకొని రాష్ర్టాలను రాజకీయంగా వేధిస్తున్నదని బీహార్ ఆర్థిక మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఆరోపించారు. బీహార్కు హక్కుగా రావాల్సిన నిధులను సాధించుకొనేందుకు తీవ్ర కష్టా�
జీఎస్టీ విషయంలో విమర్శలే నిజమయ్యాయి. కేంద్ర, రాష్ర్టాల మధ్య ‘ఇచ్చి పుచ్చుకునే’ వైఖరి ఆవిరైపోయింది. జీఎస్టీ వల్ల రాష్ర్టాలకు వచ్చే పన్నుల ఆదాయం గణనీయంగా కోసుకుపోగా, కేంద్రం ఆదాయం మాత్రం పెరిగిపోయింది
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమ న్యాయంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం
టీఆర్ఎస్సేనని, రాజకీయ విభేదాలకు ఆస్కారం లేకుండా పథకాలు మంజూరు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని రాష్ట్
పలు రాష్ర్టాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోసేందుకు బీజేపీ ఏకంగా రూ.6,300 కోట్లు ఖర్చు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఇంత భారీ మొత్తాన్ని బీజేపీ ఖర్చు చేసి ఉండకపోతే తినే తిండి
చండీఘడ్: లోక్సభలో ప్రవేశపెట్టిన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వ్యతిరేకించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బిల్లును రూపొందించినట్లు ఆయన ఆరోపించారు. ఇది రాష్ట్రా�
బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రం కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ విమర్శించారు. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండటం బీజేపీకి మింగుడ
దేశవ్యాప్తంగా ప్రతీ పోలీసుస్టేషన్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఆచరణలో అమలు కావట్లేదు. మూడింట ఒక స్టేషనలో కనీసం ఒక కెమెరా కూడా అమర్చలేదని భారత న్యాయ నివేదిక తాజాగా వెల
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ పథకాన్ని కాపీ కొట్టి ‘హర్ఘర్ జల్ యోజన’ పేరిట మేకప్ ఇచ్చుకున్న ప్రధాని మోదీ, ఆయన అనుచరగణం దాన్నీ సక్రమంగా అమలుచేయడం లేదు. అందుకే ప్రధాని స్వరాష్ట్రం గుజర�
దక్షిణాది అంటే ఉత్తరాది నాయకులకు అనాది నుంచే చిన్నచూపు. ప్రతిభావంతుడైనా సరే, కేంద్ర రాజకీయాలను శాసించే స్థాయికి దక్షిణాది నాయకుడు ఇప్పటివరకు ఎదగలేదంటే అతిశయోక్తి కాదు
గత ఏడాది డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ను వెంటనే అన్ని రాష్ర్టాలు నోటిఫై చేయాలని, అందులోభాగంగా రాష్ట్రస్థాయిలో డ్యామ్ సేఫ్టీ అథారిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్�
దేశాన్ని 70 ఏండ్లుగా ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల కారణంగా సామాన్యుడి జీవితం సర్వనాశనమైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఇవి రెండు కూడా చేతకాని పార్టీలేనని ఆయన �
తెలంగాణ వచ్చినంక ఈ గుడిసెల్లో శిశు మరణాల్లేవ్! బెగ్గర్స్, అరేక్ మాల్ అమ్ముకొనే కుటుంబాల్లో బర్త్ వెయిట్ సమస్యే లేదు. కేసీఆర్ కిట్ వచ్చినంక అయిదేండ్లలో ఒక్క కేసు రికార్డు కాలే. తెలంగాణల వైద్య సేవ�