కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు రాష్ర్టాలు అప్రమత్తం అయ్యాయి. జన సమ్మర్థ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హర్యానా, పుదుచ్చేరి ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.
తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలను రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ తిప్పికొట్టారు. బీజేపీవి అవకాశ రాజకీయాలని మండిపడ్డారు. ‘తెలంగాణలో కు�
Raghuram Rajan on OPS | పాత పెన్షన్ స్కీం అమలు చేయడంతో భవిష్యత్లో రాష్ట్రాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు.
కరువు కాటకాలలో, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత జనాభాకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)ను పూర్తిగా నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్
‘ఎవరెస్ట్' శిఖరం కన్నా ఎత్తయిన ఆలోచనలున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఆయన చేపట్టిన తెలంగాణ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటాన్ని మరిపించిందనడంలో సందేహం లేదు.
దేశంలో పెద్ద మార్పు రావాల్సి ఉన్నదని, ఆ మార్పు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూనీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ను ద
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణంగా.. ప్రజా సంక్షేమ పథకాలపై చర్చ జరుగుతున్నది. ఉచితాలు అంటూ ఈ పథకాలను బీజేపీ వ్యతిరేకిస్తున్నది. ఇది సరైనదేనా? ప్రజల సంక్షేమం మాటేమిటి? అన్న ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.
రాష్ట్రంలో చదివేందుకు ఇతర రాష్ర్టాల విద్యార్థులు తరలివస్తున్నారు. ప్రత్యేకించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ ఏడాది 99 మంది విద్యార్థులు పీజీ కోర్సుల్లో ప్రవ�
కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా రుణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టాల అప్పులపై మాత్రం సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నది. ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నట్టు �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర విద్యుత్తు బిల్లును రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. దొడ్డిదారిన గెజిట్లు తెచ్చి ప్రజలపై భారం మో�
చేనేతపై కేంద్రం విధించిన 5% జీఎస్టీలో రాష్ట్ర వాటాను తగ్గించుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయి. ఆదివార�
దేశంలోని అన్ని రాష్ర్టాల పోలీసులకు ఒకే తరహా యూనిఫాం ఉంటే బాగుంటుందని ప్రధాని మోదీ సూచించారు. అందరూ దీనిపై ఆలోచించాలనే ఉద్దేశంతోనే ఈ సూచన చేశానని వివరించారు. రాష్ర్టాలపై దీనిని రుద్దే ఆలోచన లేదని స్పష్ట�
వానకాలం సీజన్ సన్నవడ్లకు ఫుల్ గిరాకీ పెరిగింది. సాగు విస్తీర్ణం తగ్గడంతో విపరీతమైన డిమాండ్ ఉన్నది. దీంతో వ్యాపారులు, మిల్లర్లు నేరుగా రైతులతో మాట్లాడుకుని కల్లాల వద్దనే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నార�
డబుల్ ఇంజిన్ అంటూ గప్పాలు కొట్టుకొనే బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయట పెట్టుకుంటూనే ఉంటున్నది. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిలువునా మోసం చేస్తున్నది. అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పంట పండిస్త�