కేంద్రం మరింత ఆర్థిక సహకారం అందించాలి కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రాష్ర్టాలు వచ్చే రెండేండ్లలో మరింత పెరుగనున్న కష్టాలు రాష్ర్టాలకు కేంద్రం, ఆర్బీఐ బాసటగా నిలవాలి క్రెడిట్ రేటింగ్ సంస్థ ‘ఎస్ అండ్ ప
96వేలకుపైగా వ్యాక్సిన్ డోసులు | రానున్న మూడో రోజుల్లో ప్రతి రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతానికి 96,490 వ్యాక్సిన్ డోసులు అందుతాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది.
రాష్ట్రాలకు 22.77 కోట్ల వ్యాక్సిన్ల సరఫరా : కేంద్రం | ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 22,77,62,450 వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.
న్యూఢిల్లీ: 2028 ఒలింపిక్స్లో టాప్-10 దేశాల్లో భారత్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ.. ఆ దిశగా మరో ముందడుగు వేసింది. క్షేత్రస్థాయిలో ఉన్న యువ క్రీడాకారులను గుర్తించి వారి ప్రతిభన
భారత ప్రభుత్వానికే విక్రయిస్తాం స్పష్టం చేస్తున్న వ్యాక్సిన్ కంపెనీలు అయోమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు టీకాలు సరఫరా చేయాలని మోడెర్నా సంస్థకు విజ్ఞప్తి చేశాం. ఈ ప్రత�
జూన్ 15 నాటికి రాష్ట్రాలకు 5.86 కోట్ల డోసులు | ఈ నెల ఒకటో తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 5.86 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశ�
రాష్ట్రాల వద్ద 89లక్షల డోసులు : ఆరోగ్య మంత్రిత్వశాఖ | రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 89లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, రాబోయే మూడు రోజుల్లో 28లక్షలపైగా మోతాదులు అందుకుంటాయని
Free vaccines for states: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 16.37 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఉచితంగా ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కొవిషీల్డ్ ధరలు వెల్లడించిన సీరమ్.. రాష్ర్టాలకు ధరల పెంపుపై విపక్షాల ఆగ్రహం కేంద్ర ప్రభుత్వానికి రూ.150కే డోసు ఇస్తున్నారంటూ వెల్లడి ఒప్పందం ముగియగానే రేటు పెంచుతామన్న సీరమ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్ర�
న్యూఢిల్లీ: కరోనా టీకాలను తయారీ సంస్థల నుంచి రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. దీని కోసం తయారీ సంస్థలు ముందస్తుగా ధరలను వెల్లడించాలని పేర్కొంద�