జాతీయపార్టీల నియంతృత్వ పోకడలకు, అధికార దాహానికి రాష్ర్టాలు బలైపోతున్నాయి. ఈ హక్కులను హరించే ప్రక్రియ తీవ్రస్థాయికి చేరింది. రాష్ర్టాల ఆశలు, ఆకాంక్షలు కేంద్రంలోని పెద్దలు పట్టించుకోరు. కేంద్ర బడ్జెట్న
అభివృద్ధి, వికాసాల్లో రంగం ఏదైతేనేమి అన్నింటా అగ్రగామిగా తెలంగాణ దూసుకుపోతున్నది. దీనికి ‘రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్టు’ సాక్ష్యంగా నిలుస్తున్నది. తాజా నివేదిక ప్రకారం.. వృద్ధిరేటు,
రాజ్యాంగంలోని మొదటి అధికరణం ఏమంటున్నది? ‘భారత్ అంటే రాష్ర్టాల సమాహారం’ అని చెప్తున్నది. రాజకీయ పరిభాషలో ‘రాష్ర్టాల సమాహారాన్ని సమాఖ్య అని కూడా అంటారు. అయితే రాజ్యాంగంలో మాత్రం సమాఖ్య అన్న పదాన్ని ఎక్క�
Keep a buffer stock of 48 hours of medical oxygen, Center letter to the states | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కనీసం 48 గంటల మెడికల్ ఆక్సిజన్ను బఫర్
న్యూఢిల్లీ: తుఫాన్లు, వరదలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల వల్ల దెబ్బతినే ముప్పు అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ర్టాలకు చాలా ఎక్కువని తాజా నివేదిక వెల్లడించింది. దేశంలోని 463 జిల్లాలు
Covid Vaccines: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 69.51 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లను ( Covid-19 Vaccines ) సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో నకిలీ టీకాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. నకిలీ టీకాలను ఎలా గుర్తించాలో అన్నది వివరించింది. భారత్లో తయారైన కోవిషీల్డ్ �
న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. కేంద్రం ఇటీవల చేసిన ప్రకటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ‘ఓబీసీ రిజర్వేషన్
ప్లాస్టిక్ జెండాలను వినియోగించొద్దు : కేంద్ర హోంమంత్రిత్వ శాఖ | స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ప్లాస్టిక్తో తయారు చేసిన జాతీయ జెండాలను వినియోగించకుండా చూడాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో స్కూళ్లను తెరిచే అంశంపై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో స్కూళ్లు తెరువడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష