న్యూఢిల్లీ: కరోనా టీకాలను తయారీ సంస్థల నుంచి రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. దీని కోసం తయారీ సంస్థలు ముందస్తుగా ధరలను వెల్లడించాలని పేర్కొంద�
న్యూఢిల్లీ, మార్చి 19: కేంద్ర చట్టాలపై అభిప్రాయం తెలిపే హక్కు రాష్ర్టాల అసెంబ్లీలకు ఉందా లేదా అన్నది తెలుపాలని పిటిషన్దారైన ‘సమతా ఆందోళన సమితి’ అనే స్వచ్ఛంద సంస్థను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంప�