కాంగ్రెస్ ప్రభుత్వం 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో కేటీఆర్ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సుప్రీం నోటీసులు ఇచ్చింది.
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజుపై రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 25% రాయితీ గడువు మే 31వ తేదీతో ముగిసింది. రాయితీ పథకం కింద రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు పొడిగించ
రాష్ట్రంలో అధిక ఫీజుల వసూలుపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. నిర్దేశిత ఫీజుల కన్నా అధికంగా వసూలు చేసిన కాలేజీలను బ్లాక్లిస్టులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో అధిక ఫీజుల వ
మండల విద్యాధికారులకు శిక్షణ అంశం.. మూడు ఉత్తర్వుల జారీ.. మూడింటిలోనూ మార్పులు, చేర్పులతో వేర్వేరు అంశాలతో షెడ్యూల్ విడుదల. ఇది జరిగింది కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే.. ఇదీ విద్యాశాఖ నిర్వాకం. ప్రణాళికాలో�
ఫార్మసీ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 550కోట్లు బకాయిపడ్డది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద సర్కారు ఈ కాలేజీలకు రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో కాలేజీలను నడపడం తమ వల్ల కావడంలేదంటూ యాజమాన్యాలు చేతులెత్తేస�
ధాన్యం సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. మండలంలోని మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని శ�
ధాన్యం కొనుగోళ్లలో నెలల తరబడి జాప్యం చేస్తుండడంతో రైతులను తీరని నష్టం వస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాడి రైతుల శ్రేయస్సు కోసం పురుడు పోసుకున్న నల్లగొండ- రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్(నార్మూల్) ఇక కనుమరుగు కానుందా..? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాభాలతో సుమారు 157 ఎకరాల
ఆంధ్రప్రదేశ్లో విలీనం వల్లే కృష్ణా జల్లాల్లో తెలంగాణకు తీరని నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. కృష్ణా బేసిన్లో ఏపీ, తెలంగాణ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న నీటి అసమానతలను ఇకనైనా సరిదిద్ద�
రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చులు తగ్గించడానికే మంత్రులు హెలికాప్టర్లలో పర్యటిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చిందని సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు. భూ భారతి చట్టంపై శనివారం అనుముల మం డలం కొత్తపల్లి గ్రామంలోని రైతు వేదికలో, పెద్దవూర �