తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్కు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. ప్రతిరోజూ వేల సంఖ్యలో తరలివస్తున్నారు. సెలవు దినాల్లో అయితే ఆ సంఖ్య అధికంగా ఉంటున్నది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు వాహనా�
డిగ్రీ ఫస్టియర్లో చేరిన విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యాలు ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. పేద, బడుగు బలహీనవర్గాలని చూడకుండా ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి.
తెలంగాణ అగ్నిమాపక శాఖలో సర్వీస్ నిబంధనలు రూపొందించడంలో తాత్సారం చేస్తున్న రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సర్వీస్ నిబంధనలు రూపొందించేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పిన ప్రభుత్వం �
కాంగ్రెస్ ప్రభుత్వం 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో కేటీఆర్ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సుప్రీం నోటీసులు ఇచ్చింది.
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) ఫీజుపై రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 25% రాయితీ గడువు మే 31వ తేదీతో ముగిసింది. రాయితీ పథకం కింద రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు పొడిగించ
రాష్ట్రంలో అధిక ఫీజుల వసూలుపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. నిర్దేశిత ఫీజుల కన్నా అధికంగా వసూలు చేసిన కాలేజీలను బ్లాక్లిస్టులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో అధిక ఫీజుల వ
మండల విద్యాధికారులకు శిక్షణ అంశం.. మూడు ఉత్తర్వుల జారీ.. మూడింటిలోనూ మార్పులు, చేర్పులతో వేర్వేరు అంశాలతో షెడ్యూల్ విడుదల. ఇది జరిగింది కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే.. ఇదీ విద్యాశాఖ నిర్వాకం. ప్రణాళికాలో�
ఫార్మసీ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 550కోట్లు బకాయిపడ్డది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద సర్కారు ఈ కాలేజీలకు రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో కాలేజీలను నడపడం తమ వల్ల కావడంలేదంటూ యాజమాన్యాలు చేతులెత్తేస�
ధాన్యం సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. మండలంలోని మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని శ�