బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అనుమతినిచ్చే విషయమై తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించాలని పేర్కొంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీచేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచబ్యాంకు రూ.4,150 కోట్ల అప్పు ఇవ్వనున్నది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పలు కార్యక్రమాల అమలుకుగాను రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాం కు అంగీకరించింది.
కారుణ్య నియామకంలో పెళ్లయిన కుమార్తె దరఖాస్తును తిరిగి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వినతిపత్రంతోపాటు తగిన పత్రాలను ప్రభుత్వానికి తిరిగి సమర్పించాల�
రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూపునకు చెందిన గోద్రెజ్ క్యాపిటల్ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నది.
యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ‘స్క్రీనింగ్ టెస్టు’ విధానం రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతిభకు పాతర వేసి.. అనుభవం, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా పోస్టులను భర�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాల అమల్లోకి తీసుకువస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద
రాష్ట్ర మంత్రుల ఆదాయ పన్నులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇందులో భాగంగానే 2024-25 సంవత్సరం కింద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు చెందిన రూ.1,38,061 ఆదాయ పన్ను చెల్లిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీచేసి�
అసంబద్ధ నిర్ణయాలతో, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు భూముల అమ్మకానికి తెరలేపింది. ఖజానాలో కాసులు లేక కటకటలాడుతున్న ప్రభుత్వం, ఎలాగైనా సొమ్ము�
తమిళనాడులోని మయిలదుతురాయ్ జిల్లా కలెక్టర్ ఏపీ మహాభారతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ జిల్లాలో మూడున్నరేండ్ల బాలికపై ఓ టీనేజర్(16) లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో బీఆర్ఎస్ బృందానికి అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది. గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నేతృత్వం లో నల్లగొండ, ఉమ్మడి మహ
రాష్ట్రంలో వరిపంట పొట్ట దశలో ఉన్నది.. మొక్కజొన్న పంటచేలలో గింజ పాలుపోసుకుంటున్నది.. రాష్ట్రవ్యాప్తంగా 50.65 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు.. కొన్ని జిల్లాల్లో పైరు ఎదుగుతున్నది.. ఈ దశలో సీజన్ మధ�