హిందీపై దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం నడుస్తున్న వేళ ప్రధాని మోదీ సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వ విభాగాల కార్యకలాపాల్లో హిందీతో సమానంగా తమిళాన్ని కూడా అధి�
హిట్లర్, ముస్సోలిని, జోసెఫ్ స్టాలిన్ల పాలన కంటే కాషాయ పార్టీ పాలన దారుణంగా ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్స�
సార్వత్రిక ఎన్నికలకు దాదాపు రెండేండ్ల సమయం ఉన్నది. తెలంగాణ నుంచి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్, తమిళనాడు నుంచి స్టాలిన్, కేరళ నుంచి పినరయి విజయన్, కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై ఉత్తరాది రాష్ర్టాల కం�
అసెంబ్లీ ఆమోదించిన నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రజల సెంటిమెంట్ను గౌరవిం
భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి అని, ఈ సంస్కృతిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా దేశ వైవిధ్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టాలిన్ అన్నారు
తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే విజయ దుందుభి మోగించింది. చెన్నై కార్పొరేషన్లో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు విపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా పిలిచే పశ్చిమ తమిళనాడులోనూ జోరు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్తో మాట్లాడారు. దేశ సమాఖ్యా స్పూర్తిని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. బెంగాల్లో జరిగిన మున్సిపల్ ఎ
తమిళనాడు అఖిల పక్షం తీర్మానం బిల్లును మళ్లీ ఆమోదించి గవర్నర్కు పంపించాలని నిర్ణయం గవర్నర్ ఆర్ఎన్ రవి రాజ్యాంగ విధులు నిర్వహించట్లేదు: స్టాలిన్ చెన్నై, ఫిబ్రవరి 5: నీట్ వ్యతిరేక బిల్లుకు మళ్లీ ఆమోద
చెన్నై: తెలంగాణలో అమలు అవుతున్న రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ కార్యక్రమాలను తమిళనాడులోనూ అమలు చేయాలని సౌత్ ఇండియా రైతు సంఘం తమిళనాడు ముఖ్యమంత్ర�