తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే విజయ దుందుభి మోగించింది. చెన్నై కార్పొరేషన్లో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు విపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా పిలిచే పశ్చిమ తమిళనాడులోనూ జోరు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్తో మాట్లాడారు. దేశ సమాఖ్యా స్పూర్తిని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. బెంగాల్లో జరిగిన మున్సిపల్ ఎ
తమిళనాడు అఖిల పక్షం తీర్మానం బిల్లును మళ్లీ ఆమోదించి గవర్నర్కు పంపించాలని నిర్ణయం గవర్నర్ ఆర్ఎన్ రవి రాజ్యాంగ విధులు నిర్వహించట్లేదు: స్టాలిన్ చెన్నై, ఫిబ్రవరి 5: నీట్ వ్యతిరేక బిల్లుకు మళ్లీ ఆమోద
చెన్నై: తెలంగాణలో అమలు అవుతున్న రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ కార్యక్రమాలను తమిళనాడులోనూ అమలు చేయాలని సౌత్ ఇండియా రైతు సంఘం తమిళనాడు ముఖ్యమంత్ర�
తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన చెన్నై: త్వరలో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ అఖిల భారత సమాఖ్య)ను ప్రారంభించి, జాతీయ స్థాయిలో ఫెడలరిజం, సామాజిక న్యాయ సూత్రాల సాధనకు కృషి చేస్తామని త
Rajnath Singh | గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు శకటాలు తిరస్కరణకు గురి కావడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో
ప్రారంభించిన సీఎం స్టాలిన్ తెలంగాణ పథకమే ప్రేరణ చెన్నై, జనవరి 13: సామాన్య ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలు ఇప్పటికే దేశవ్యాపితం అయ్యాయి. రైతుబంధు ప్రేరణతో ‘పీఎం కిసాన్ �
8న అఖిలపక్ష సమావేశానికి పిలుపు చెన్నై, జనవరి 6: వైద్య విద్యలో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ నుంచి తమ రాష్ర్టానికి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ను కేంద్రం పక్కన పెట్టడంపై తమిళనాడు ముఖ్యమంత్ర�
చెన్నై: తమిళనాడులో డీఎంకే పార్టీ స్థానిక పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది. తొమ్మిది జిల్లాల్లో జరిగిన గ్రామీణ ఎన్నికల్లో డీఎంకేతో పాటు కూటమి పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. అక్టోబర్ 6, 9 తేద�
మా బిల్లుకు మద్దతు ఇవ్వండి సీఎం కేసీఆర్ సహా 12 రాష్ర్టాల సీఎంలకు స్టాలిన్ లేఖ చెన్నై, అక్టోబర్ 4: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ కాకుండా 12వ తరగతి మార్కులనే ప్రాతిపదికగా తీసుకోవాలన్న తమ ప్రతిపాదనక�
కరోనా సెకండ్ వేవ్ వలన ఏప్రిల్ నుండి అన్ని రంగాలు పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుతుండడంతో మళ్లీ షూటింగ్స్ ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల థియేటర్స్ కూడా తిరిగి తె�
కరోనా సెకండ్ వేవ్ వలన ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. కొందరు ఉపాధి కోల్పోయి తిండి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారికి అండగా ఉండేందుకు సెలబ్రిటీలు భారీగా విరాళాలు అ�
కరోనా రెండో వేవ్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తమవంతుగా సీఎం సహాయనిధికి విరాళాలు అందించాలని సీఎం ఎంకే స్టాలిన్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తున్నది. ప్రముఖులు, రాజకీయ నాయకులు సీఎంఆర్ఎ