లాక్డౌన్ను జనం హాలిడేలా భావిస్తున్నారు: స్టాలిన్చెన్నై: కరోనా గురించి జనం.. మాటల్లో వ్యక్తం చేస్తున్న భయాన్ని ఆచరణలో చూపించడం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. లాక్డౌన్ను పలువురు �
కరోనా వలన జనజీవితం అస్తవ్యస్తం కాగా, పేదలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు
కరోనా వైరస్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో పేద ప్రజలకు అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే అనేక సినీ ప్రముఖులు విరాళాలు అందచేశారు. తొలుత హీర
కరోనా మహమ్మారి బుసలు కొడుతుండడంతో చాలా మంది ప్రజలు నిరాశ్రయలవుతున్నారు. కొందరి పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. ఇలాంటి సమయంలో సినిమా సెలబ్రిటీలు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తున్న�
చెన్నై, మే 11: కరోనా ప్రభావాన్ని చూసి చలించాడు తమిళనాడులోని మదురైకి చెందిన బాలుడు హరీశ్ వర్మన్. తాను దాచుకున్న డబ్బులను సీఎం కొవిడ్ రిలీఫ్ ఫండ్కు పంపాడు. కరోనాతో బాధపడుతున్న వారికి ఈ డబ్బులను ఖర్చు చే�
చెన్నై: తమిళనాడు శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి సర్కారు శుక్రవారం కొలువుదీరనున్నది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 34 మంది మంత
తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆదివారం వెలువడిన ఫలితాలలో డీఎంకే కూటమి భారీ విజయం సాధించింది. దీంతో పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ మే 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను�
160 స్థానాల్లో డీఎంకే కూటమి ముందంజ పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ 74 సీట్లకే పరిమితమైన అన్నాడీఎంకే-బీజేపీ ప్రభావం చూపని కమల్, దినకరన్ పార్టీలు తండ్రి చూపిన బాటలో.. 14 ఏండ్లకే రాజకీయాల్లోకి స్టాలి�
తిరుచిరాపల్లి: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీని అటు ఏఐఏడీఎంకే, ఇటు కమల్హాసన్ పార్టీ టార్గెట్ చేసుకున్నాయి. తమ హామీలను డీఎంకే కాపీ కొడ్తుందని ఇప్పటికే ఏఐఏడీఎంకే ఆరోపించగా.. తా�