పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్ పరీక్షలకు 3,55,143 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 855 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు
జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలలు టెన్త్లో ఉత్తమ ఫలితాలను సాధించాయి. మెరుగైన విద్యా బోధనతో రెండు ఆశ్రమ పాఠశాలలు, ఒక వసతి గృహం వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలో గి
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ పరీక్షలు 10వ తేదీ వరకు కొన
రాష్ట్రంలో ఎస్సెస్సీ పరీక్ష ఫలితాలు ఈ నెలాఖరు వరకు విడుదల కానున్నాయి. టెన్త్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ప్రస్తుతం మార్కుల క్రోడీకరణ
రాష్ట్రంలో ఎస్సెస్సీ విద్యార్థులకు మే 6 నుంచి 12 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి వెల్లడించారు. మంగళవారం పరీక్షల షెడ్యూల్ను ఆమె విడుదల చేశారు. ఎస్సెస్స�
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)… నిరుద్యోగులపాలిట కల్పవృక్షం. ఏటా క్రమం తప్పకుండా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ప్రతి ఏటా నవంబర్లో షెడ్యూల్ను ప్రకటించి ఆ ప్రకారం దేశవ్యాప్తంగా ఆయా ఉద్యోగ�
సీబీఎస్ఈ తరహాలో రెండు పరీక్షలు వద్దన్న అధికారులు ఫార్మేటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్లు సరిపోతాయని భావన హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు రెండు పరీక్షలను నిర్వహ�
తప్పులకు అవకాశం లేకుండా ముద్రణ.. అప్పటిదాకా ఇంటర్నెట్ మెమోల వినియోగం హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఎస్సెస్సీ విద్యార్థులకు ఆగస్టులో ఒరిజినల్ మెమోలు అందనున్నాయి. అప్పటివరకు వెబ్సైట్లో అందుబాటులో
పదోతరగతి ఫలితాల్లో రికార్డు 2,10,647 విద్యార్థులకు 10 జీపీఏ 5,21,073 మంది ఉత్తీర్ణత ఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు విద్యాశాఖమంత్రి సబిత వెల్లడి హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. శుక�