మరో 64 రోజుల్లో ప్రారంభమయ్యే పరీక్షల్లో మార్క్ చూపాలంటే ‘పది’ంతల ప్రణాళిక అవసరం. ఇందుకోసం నిత్యం ప్రిపరేషన్ అవసరమని ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. మెళకువలు, రివిజన్ ప్రధానమని.. ఫాలో అవుతే�
Harish Rao | మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు తమ పిల్లలను ప్రత్యేక శ్రద్ద పెట్టి చదివించాలని తల్లిదండ్రులకు మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదం�
పదో తరగతి పరీక్షల విధానంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది. ఇప్పటివరకు ఉన్న 20 ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసింది. మొత్తం 100 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని �
Tenth Exams | పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందుకు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు కలిసికట్టుగా కృషిచేస్తున్నారు. ఇలాంటి క్లి�
పదోతరగతి వార్షిక పరీక్షల హాల్టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. విద్యార్థుల హాల్టికెట్లను అధికారులు రేపు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఈ నెల 18 నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ�
Harish Rao | పది ఫలితాల్లో సిద్ధిపేట అగ్రస్థానంలో నిలువాలని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో పదో తరగతి పరీక్�
పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజును విద్యార్థులు ఈ నెల 17 వరకు చెల్లించాలని విద్యాశాఖ తెలిపింది. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11,
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్ష మార్కుల లెక్కింపునకు నార్మలైజేషన్ విధానం అమ లు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇప్పటికే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్�