పదో తరగతి వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇందుకు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు కలిసికట్టుగా కృషిచేస్తున్నారు. ఇలాంటి క్లి�
పదోతరగతి వార్షిక పరీక్షల హాల్టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. విద్యార్థుల హాల్టికెట్లను అధికారులు రేపు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఈ నెల 18 నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ�
Harish Rao | పది ఫలితాల్లో సిద్ధిపేట అగ్రస్థానంలో నిలువాలని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో పదో తరగతి పరీక్�
పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజును విద్యార్థులు ఈ నెల 17 వరకు చెల్లించాలని విద్యాశాఖ తెలిపింది. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11,
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్ష మార్కుల లెక్కింపునకు నార్మలైజేషన్ విధానం అమ లు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇప్పటికే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్�
వచ్చే ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులోభాగంగా ఈ నెల 27, 28న హైదరాబాద్లో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు.
అసలు నిజాలను దాచేసి అందమైన అబద్ధాలను గొప్పగా ఎలా చెప్పుకోవచ్చో మరోసారి నిరూపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇటీవల రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వర్చువల్గా మాట్లాడారు. తన పాలన గురించ
పదో తరగతి ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక విద్యార్థుల్లో ఒకటే కన్ఫ్యూజన్. ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్లో దూసుకెళ్లవచ్చు? ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? పదో తరగతి తర్వాత చదవదగిన కోర�
Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3వ తేదీన పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్షతో పది పరీక్షలు ము�
పదో తరగతితోపాటు టీఎస్పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ ప�
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ సూత్రధారులెవరో తేలిపోయింది. బీజేపీ బండారం బట్టబయలైంది.. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అడ్డంగా దొరికిపోయి బుకాయిస్తున్న దొంగల‘బండి’ జైలు పాలయ్యారు.
Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు( Tenth Exams )తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ దాకా కొనసాగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వర