ఎస్సీటీ ఎస్సై (సివిల్), ఎస్సీటీ ఎస్సై (ఐటీఅండ్సీవో), ఎస్సీటీ ఎస్సై (పీటీవో) ఎస్సీటీ ఏఎస్సై (ఎఫ్పీబీ)కి సంబంధించిన తుది రాత పరీక్షలను 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి శని�
SSC Exam Preparation | ‘పది’లమైన ఫలితాల కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఏప్రిల్ నెలలో జరిగే ఎస్సెస్సీ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇం�
పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వం భారీ సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచి 11 పేపర్లను కుదించి, 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
SSC CHSL | కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) నోటిఫికేషన్ విడుదల చేసింది.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, మోడల్ స్కూల్, కేజీబీవీలలో 6,935, ప్రైవేట్ పాఠశాలల్లో 2,679 మంది కలిపి మొత్తం 9,614 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఈ నెల నుంచే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. ఈ మేరకు పలు జిల్లాల డీఈవోలు ఆయా పాఠశాలలకు ఆదేశాలిచ్చారు. ఉదయం 8 : 30 గంటల నుం
SSC | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఎస్ఎస్ఎఫ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబ�
తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సైఫాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో ఫలితాలను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేన శుక్రవారం �
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదోతరగతి ఫలితాలలో జీపీఏ10 సాధిస్తే ఉచితంగా ట్యాబ్లు అందజేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రకటించారు. శుక్రవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని 3 ప్రభుత్వ ప
కేన్సర్తో పోరాడుతూ కూడా కసిగా చదివిందా అమ్మాయి. ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో 81.60 శాతం మార్కులు సాధించింది. ఆమె ఎవరో కాదు థానేలోని సరస్వతి సెకండరీ స్కూల్లో చదువుకునే దివ్య పావలే. కేన్సర్తో పోరాడు�