వచ్చే ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులోభాగంగా ఈ నెల 27, 28న హైదరాబాద్లో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు.
అసలు నిజాలను దాచేసి అందమైన అబద్ధాలను గొప్పగా ఎలా చెప్పుకోవచ్చో మరోసారి నిరూపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇటీవల రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వర్చువల్గా మాట్లాడారు. తన పాలన గురించ
పదో తరగతి ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక విద్యార్థుల్లో ఒకటే కన్ఫ్యూజన్. ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్లో దూసుకెళ్లవచ్చు? ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? పదో తరగతి తర్వాత చదవదగిన కోర�
Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3వ తేదీన పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్షతో పది పరీక్షలు ము�
పదో తరగతితోపాటు టీఎస్పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ ప�
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ సూత్రధారులెవరో తేలిపోయింది. బీజేపీ బండారం బట్టబయలైంది.. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అడ్డంగా దొరికిపోయి బుకాయిస్తున్న దొంగల‘బండి’ జైలు పాలయ్యారు.
Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు( Tenth Exams )తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీ దాకా కొనసాగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వర
ఎస్సీటీ ఎస్సై (సివిల్), ఎస్సీటీ ఎస్సై (ఐటీఅండ్సీవో), ఎస్సీటీ ఎస్సై (పీటీవో) ఎస్సీటీ ఏఎస్సై (ఎఫ్పీబీ)కి సంబంధించిన తుది రాత పరీక్షలను 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి శని�
SSC Exam Preparation | ‘పది’లమైన ఫలితాల కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఏప్రిల్ నెలలో జరిగే ఎస్సెస్సీ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇం�
పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వం భారీ సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచి 11 పేపర్లను కుదించి, 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
SSC CHSL | కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) నోటిఫికేషన్ విడుదల చేసింది.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, మోడల్ స్కూల్, కేజీబీవీలలో 6,935, ప్రైవేట్ పాఠశాలల్లో 2,679 మంది కలిపి మొత్తం 9,614 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.