రాష్ట్రంలో ఎస్సెస్సీ పరీక్ష ఫలితాలు ఈ నెలాఖరు వరకు విడుదల కానున్నాయి. టెన్త్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ప్రస్తుతం మార్కుల క్రోడీకరణ
రాష్ట్రంలో ఎస్సెస్సీ విద్యార్థులకు మే 6 నుంచి 12 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి వెల్లడించారు. మంగళవారం పరీక్షల షెడ్యూల్ను ఆమె విడుదల చేశారు. ఎస్సెస్స�
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)… నిరుద్యోగులపాలిట కల్పవృక్షం. ఏటా క్రమం తప్పకుండా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ప్రతి ఏటా నవంబర్లో షెడ్యూల్ను ప్రకటించి ఆ ప్రకారం దేశవ్యాప్తంగా ఆయా ఉద్యోగ�
సీబీఎస్ఈ తరహాలో రెండు పరీక్షలు వద్దన్న అధికారులు ఫార్మేటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్లు సరిపోతాయని భావన హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు రెండు పరీక్షలను నిర్వహ�
తప్పులకు అవకాశం లేకుండా ముద్రణ.. అప్పటిదాకా ఇంటర్నెట్ మెమోల వినియోగం హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఎస్సెస్సీ విద్యార్థులకు ఆగస్టులో ఒరిజినల్ మెమోలు అందనున్నాయి. అప్పటివరకు వెబ్సైట్లో అందుబాటులో
పదోతరగతి ఫలితాల్లో రికార్డు 2,10,647 విద్యార్థులకు 10 జీపీఏ 5,21,073 మంది ఉత్తీర్ణత ఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు విద్యాశాఖమంత్రి సబిత వెల్లడి హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. శుక�
సంతృప్తిగా లేకున్నా సర్దుకోవాల్సిందే పరీక్షలు నిర్వహించే అవకాశాలు లేవు హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): పదో తరగతి విద్యార్థులకు త్వరలో ఎస్సెస్సీ బోర్డు ఇచ్చే గ్రేడ్లే ఫైనల్ కానున్నాయి. ఈ గ్రేడ్లపై సంత
వాయిదా| దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రవేశ, ఉద్యోగ నియామక పరీక్షలు ఒక్కొక్కటిగా వాయిదాపడుతున్నాయి. తాజాగా ఈ నెలలో జరగాల్సిన సీజీఎల్, హెచ్ఎస్ఎల్ పరీక్షలను వాయిదా
ఢిల్లీ : కొవిడ్-19 ఉధృతి నేపథ్యంలో మే 29 నుండి జూన్ 7 వరకు జరగాల్సిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వాయిదా వేసింది. అదేవిధంగా మే నుండి జరగాల్సిన కంబైన్డ్ హయ
ఫార్మేటివ్ అసెస్మెంటే ఆధారం విద్యాశాఖ అధికారుల కసరత్తు హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడంపై ఎస్�
ఇంగ్లిష్ మీడియం వారికి నిఘంటువు ఆవిష్కరించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న సంకల్పంతో స్టడీ మెటీర�