సంతృప్తిగా లేకున్నా సర్దుకోవాల్సిందే పరీక్షలు నిర్వహించే అవకాశాలు లేవు హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): పదో తరగతి విద్యార్థులకు త్వరలో ఎస్సెస్సీ బోర్డు ఇచ్చే గ్రేడ్లే ఫైనల్ కానున్నాయి. ఈ గ్రేడ్లపై సంత
వాయిదా| దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రవేశ, ఉద్యోగ నియామక పరీక్షలు ఒక్కొక్కటిగా వాయిదాపడుతున్నాయి. తాజాగా ఈ నెలలో జరగాల్సిన సీజీఎల్, హెచ్ఎస్ఎల్ పరీక్షలను వాయిదా
ఢిల్లీ : కొవిడ్-19 ఉధృతి నేపథ్యంలో మే 29 నుండి జూన్ 7 వరకు జరగాల్సిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వాయిదా వేసింది. అదేవిధంగా మే నుండి జరగాల్సిన కంబైన్డ్ హయ
ఫార్మేటివ్ అసెస్మెంటే ఆధారం విద్యాశాఖ అధికారుల కసరత్తు హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వడంపై ఎస్�
ఇంగ్లిష్ మీడియం వారికి నిఘంటువు ఆవిష్కరించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న సంకల్పంతో స్టడీ మెటీర�