Srisailam | వరుసగా సెలవులు రావడంతో.. అటు భక్తులు, ఇటు పర్యాటకులు శ్రీశైలం పయనమవుతున్నారు. ఇప్పటికే వేల మంది భక్తులు, పర్యాటకులు శ్రీశైలం దారి పట్టారు. దీంతో శ్రీశైలంకు వెళ్లే దారులు వాహనాలతో ని
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారల దేవస్థానంలో జరుగుతున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి హైదరాబాద్కు చెందిన భక్తుడు శంకర వెంకట కామేశ్వరరావు విరాళం అందజేశారు.
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు (Nagarjuna Sagar) వరద పోటెత్తుతున్నది. దీంతో జలాశయం అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను 10 అడుగుల మే�
Nagarjuna Sagar | భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ జలకళ వచ్చింది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
వానాకాలం సాగు, తాగునీటి అవసరాల కోసం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 148 టీఎంసీలు ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బోర్డు చైర్మన్కు తెలంగాణ న�
శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం ఎన్ఎసీపీ అధికారులు నాగార్జున సాగర్ డ్యాంలోని క్రస్ట్గేట్లను మూసి వేశారు. సాగర్లో 590 అడుగుల గరిష్ట నీటిమట్టానికి గాను ప్రస్తు�
శ్రీశైలంలో ప్రాంతాల పేరుతో నిత్యం దౌర్జన్యం చేస్తూ, హత్యాయత్నానికి కూడా వెనకాడకుండా, ఒక మహిళా అధ్యక్షురాలు అని చూడకుండా సోషల్ మీడియాలో అసభ్య పదజాలలు పెడుతూ బెదిరింపులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్య
Srisailam | పాఠశాలలు గుట్కాలు, సిగరెట్లు అమ్మరాదని పోలీసులు హెచ్చరించారు. శ్రీశైలంలోని హైస్కూల్తో పాటు మిగతా పాఠశాలల నుంచి వంద మీటర్ల దూరంలో ఉన్న దుకాణాల్లో గుట్కాలు, సిగరెట్లు అమ్ముతున్న దుకాణాలపై దాడులు చే
అల్మటీ, నారాయణపుర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్లకు వరద పోటెత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి 2,57,383 క్యూసక్కుల వరద నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వచ్చి చేరుతుండడం�
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి తగ్గకపోవడంతో డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను మంగళవారం మంత్�
Srisailam | శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులతో మర్యాదగా నడుచుకోవాలని సీఐ ప్రసాదరావు సూచించారు. యాత్రికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదన్నారు. శ్రీశైలంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించ
ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో�