Srisailam | ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. తన ఆహ్వానం మేరకు ఈ నెల 16న శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రధాని మోదీ వస్తున్�
Srisailam | పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీశైల దేవస్థానంలో శుక్రవారం నాడు ఊయల సేవ ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి శుక్రవారం నాడు, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజుల్లో శ్రీస్వామి అమ్మవార్లకు ఊయలసేవ నిర్వహించబడుతుంది.
Srisailam | శ్రీశైలం అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడ్డాయి. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన పవిత్రమైన శ్రీశైలాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణను ప్రారంభించింది.
Srisailam | ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రధాన అర్చకుడు ఎం ఉమానాగేశ్వరశాస్త్రిని దేవస్థానం ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఆలయప్రాంగణంలోని అమ్మవారి ఆశీర�
Srisailam | శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం విజయవాడకు చెందిన సూర్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ మినీ బస్సును విరాళంగా అందజేసింది. రూ.23లక్షల విలువైన ఈ బస్సులో 25 సీట్ల సామర్థ్యం కలదు.
ఎగువన వర్షా లు కురుస్తుండడంతో జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. గురువారం జూరా ల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,55,850 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 32 గేట్ల ద్వారా దిగువకు 2,22,624 క్యూసెక్కులు నీటిని దిగువకు �