కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో �
Srisailam | శ్రీశైలంలో దసరా మమోత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలు అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. నవదుర్గ అలంకారంలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని శైలపుత్రి స్వరూపంలో అలంక�
Srisailam Dussehra Mahotsavam | శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ సంపూర్ణంగా జరిపించనున్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 2,60,844 క్యూసెక్కుల వరద నీరు నాగార్జునసాగర్�
Srisailam | శ్రీశైలం పోలీస్స్టేషన్ పరిధిలో పట్టుబడిన మద్యం, నాటుసారాను గురువారం పోలీసులు ధ్వంసం చేశారు. సీఐ జీ ప్రసాదరావు, ఆత్మకూరు ఎక్సైజ్ సీఐ మోహన్ రెడ్డి, సిబ్బంది రఘునాథుడు, బాలకృష్ణ, నాను నాయక్ ధ్వంసం చేస�
Srisailam | పర్యావరణ పరిరక్షణతో పాటు క్షేత్రాన్ని సుందరీకరించేందుకు క్షేత్ర పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. క్షేత్రంలో మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు 30శ
Srisailam | చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలను మూసివేసిన విషయం తెలిసిందే. గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం వేకువ జామున 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించార�
Srisailam | చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత శ్రీశైలం ఆలయాన్ని మూసివేశారు. చంద్ర గ్రహణం ఇవాళ రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై రాత్రి 1.26 గంటలకు ముగుస్తుంది.
MLC DasoJu | భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం రాజగోపురం వద్ద శ్రవణ్కు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం ఘ�
Srisailam | శ్రీశైలం దేవస్థానానికి ఏపీ గ్రామీణ బ్యాంకు మహేంద్ర బొలోరో వాహనాన్ని విరాళంగా సమర్పించారు. గంగాధర మండపం వద్ద ఈ మహేంద్ర బొలోరో వాహనాన్ని, సంబంధిత పత్రాలను ఈవో ఎం.శ్రీనివాసరావుకు ఏపీ గ్రామీణ బ్యాంకు, శ
Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. చంద్ర గ్రహణం సందర్భంగా రేపు ( సెప్టెంబర్ 7వ తేదీన) అన్నపూర్ణ భవన్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు.