Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చిన్న సిద్ధ రామ శివాచార్య మహాస్వామి వారు దర్శించుకున్నారు. సోమవారం ఆలయ రాజ గోపురం వద్దకు చేరుకున్న వ�
ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం (Nagarjuna Sagar) నిండుకుండా మారింది. శ్రీశైల ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్కు వచ్చి చేరుతుతున్నది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుక
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 90,692 క్యూసెక్కు�
కృష్ణా నదిలో వరద పరవళ్లు తొక్కుతున్నది. అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరువలో ఉన్నాయి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కు�
రాష్ర్టానికి ప్రధాన నీటి వనరులైన గోదావరి, కృష్ణా రివర్ బేసిన్లలో ఈ ఏడాది విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ప్రతీ ఏటా తొలుత గోదావరిలో వరద ప్రవాహాలు మొదలైతే, జూలై చివరివారం లేదా ఆగస్టులో కృష్ణమ్మ ఉరకలెత్తేది
పవిత్ర శ్రావణ మాసం (Sravana Masam) శుక్రవారం నుంచి ప్రారంభమైంది. దీంతో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో (Srisailam) శ్రావణ మాసోత్సవాలు షురూ అయ్యాయి. వచ్చే నెల 24 వరకు ఉత్సవాలు కొనసాగుతాయి.
కేంద్రంలో బీజేపీ సర్కార్ అండతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. శ్రీశైలం (Srisailam) పూర్తిస్థాయిలో నిండకముందే పోతిరెడ్డిపాడు (Po
శ్రీశైలం మహా క్షేత్రంలో మల్లికార్జునస్వామికి ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వర్ణ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.
Srisailam | శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రెండు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు.
Srisailam | వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీశైల ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధి�
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం రిజర్వాయర్ నుండి గత 15 రోజులుగా కొనసాగుతున్న వరద నీటితో నాగార్జుసాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం 550.80 (211.5434 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది.