శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకొన్నారు. సోమవారం తెల్లవారుజామున గంగాధర మండ పం నుంచి ఆలయ ప్రవేశం
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారు జామున గంగాధర మండపం నుంచి ఆలయ ప్రవేశం చేసిన స�
CJI NV Ramana | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) శ్రీశైలం మల్లికార్జునస్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి సతీసమేతంగా శ్రీశైలం చేరుకున్న సీజేఐ రమణ..
శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని శనివారం ఉదయం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితోపాట�
శ్రీశైలంలో ఇవాల్టి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడంతో...
Srisailam | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. దీంతోపాటు భక్తులకు మల్లికార్జునస్వామి సర్వదర్శనం కూడా మొదలయింది.
శ్రీశైలం;మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో బుధవారం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గంగాధర మండపం వద్ద 11 రకాల పుష్పాలతో రథాన్ని అలంకరించి పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవారిని రథంపై ఆశ
శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా నిర్వ