Srisailam | శ్రీశైలంలోని (Srisailam) శ్రీ మల్లికార్జునస్వామివారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు మహోత్సవాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 3న ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
శ్రీశైలం : ఉగాది మహోత్సవాలకు శ్రీశైల దేవస్థానం ముస్తాబవుతున్నది. ఈ సందర్భంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు నిర్వహించాల్సిన కైంకర్యాలకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. ఈ నెల 30 నుంచి ఏప�
శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కొలువైన శ్రీశైల క్షేత్రానికి కన్నడ భక్తులు పోటెత్తారు. ఉగాది ఉత్సవాలకు ముందే కన్నడిగులతో దేవస్థానం కిటకిటలాడుతున్నది. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి నేపథ్య
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం క్షేత్రానికి చేరుకున్న ఆమెకు కర్నూల్ కలెక్టర్ కోటేశ్వర్ర
నాగర్ కర్నూల్ : గిరిజనులు, ఆదివాసీలకు సేవ చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శనివారం జిల్లాలోని అప్పాపూర్లో నల్లమల చెంచుపెంటలకు చెందిన గిరిజనులతో సమావేశమయ్యారు. అటవీ�
శ్రీశైలం : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కుటుంబ సమేతంగా శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ప్రధాన గోపురం వ
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలను జయప్రదం చేద్దామని ఆలయ ఈవో లవన్న పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచే కాకుండా ఉత్తర, దక్షిణాది ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే �