Srisailam | శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి ఓ కుటుంబం కానుకగా బంగారు హారాలను కానుకగా సమర్పించింది. నెల్లూరుకు చెందిన అచ్యుత వేంకట స్వాయి మాధవ శశాంక్ కుటుంబీకులతో కలిసి దేవస్థానానికి మూడు హారాలను అందజేశారు. పగడా
Srisailam | శ్రీశైల క్షేత్రంలోని మూడు భవనాలు శిథిలావస్థకు చేరగా.. వాటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలోని పెద్దసత్రం, పొన్నూరు పత్రం, శివసదనం భవనాలు చాలా సంవత్సరాల కిందట �
Srisailam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 10 స్పిల్వే గేట్లను 18 అడుగుల మేర ఎత్తి 4,18,060 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Srisailam | శ్రీశైలం : రాబోయే వినాయక చవితి సందర్భంగా శ్రీశైలం ఆలయ పోలీసులు ప్రత్యేక నిబంధనలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, శాంతి భద్రతలు పరిరక్షించేందుకు వినాయక మండపాల నిర్వాహకులు ఈ మార్గదర్శకాలు తప్ప�
Srisailam | శ్రీశైలం ఆలయంలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం శ్రావణ అయిదవ శుక్రవారమైన ఈ రోజు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది.
Srisailam | గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. శ్రీశైలంలో గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రం (Trible Multipurpose Marketing Center) భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు.
జూరాలకు సోమవారం భారీగా వరద వస్తున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,45,000 లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 38 గేట్ల ద్వారా దిగువకు 2,47,380 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 24,383 క్యూసెక్కుల నీటిని విడుదల �
Srisailam | లోక కల్యాణార్థం పంచమఠాల్లో సోమవారం ఉదయం విశేష అభిషేకం, పుస్పపుష్పార్చనలు జరిపించారు. మొదట ఘంటామఠంలో ఆ తర్వాత.. భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాల్లో పూజలు కొనసాగాయి.
వేసవిలోనే పటిష్ట పర్చాలి వేసవిలోనే కాల్వల నిర్వహణను పూర్తి స్థాయిలో చేపడితే.. కాల్వలకు గండ్లు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాల్వలో నీళ్లు బంద్ కాగానే.. కాల్వలో కంప చెట్లు మొలుస్తుంటాయి. కాల్వల గట్ల
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారికి హైదరాబాద్కు చెందిన భక్తుడు బంగారు కాసుల పేరును కానుకగా సమర్పించారు. తుగ్గిలి నాగేంద్ర అనే భక్తుడు కుటుంబంతో వంద గ్రాముల బంగారంతో కాసుల పేరును చేయించి శనివారం ఆలయంలో అ
Srisailam | కృష్ణాష్ణమి పర్వదినం సందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణంలోని గోకులంలో గోపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతినిత్యం ఆలయంలో ప్రాతఃకాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహిస్తూ వస్తున్నారు. కృష్ణాష్టమి ప�