కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలో కట్టి సాగునీరు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ సోషల్ ఫౌండేషన్ (టీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ జల వనరుల
SLBC Tunnel | మన్నెవారిపల్లి నుండి ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాలకు సంబంధించి సర్వే పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్వో, వైమానిదళ హెలికాప్టర్తో డెన్మార్క్ దేశానికి చెందిన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ �
కేవలం నికరజలాల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్టులకే ఇప్పటిదాకా కేంద్రం అనుమతులిస్తున్నది. అదే శాస్త్రీయత, ధర్మం కూడా. శ్రీశైలం, శ్రీరాంసాగర్ సహా అనేక ప్రాజెక్టులను నికర జలాల ఆధారంగానే కట్టారు.
రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రూ.183 కోట్లతో మల్లాపురం గ్రామానికి మంజూరు చేసిన వైద్య కళాశాలలకు వెంటనే శంకుస్థాపన చేసి నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గౌడ శ్రీశైలం అన్నారు. లేకపోతే ఎమ్మెల�
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులకు వరద మొదలైంది. కృష్ణమ్మకు ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద కొనసాగుతున్నది.
కృష్ణా జలాల నుంచి తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 10.26 టీఎంసీలు, ఏపీకి 4టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) నిర్ణయించింది.
KRMB | వేసవిలో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ, ఏపీలకు కృష్ణా జలాలను విడుదల చేయడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి నీటిని విడుదల చేయాలని ఉత్తర�
Srisailam | శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించే ప్రతి భక్తుడికి కూడా తమ తీర్థయాత్ర పూర్తి సంతృప్తినివ్వాలని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భక్తులకు వసతి కల్పన, సౌకర్యవంతమైన దర్శనం, అన్నప్
Srisialam | భ్రమరాంబ మల్లికార్జున సమేత శ్రీశైలం దేవస్థానంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఈవో శ్రీనివాసరావు భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయం పరిధిలో అన్ని చోట్ల తనిఖీలు పకడ్బంద�
Srisailam | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో దొంగతనానికి పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉండగా పోలీసులు వారిని జువైనల్ హోమ్కు తరలించారు. స
శ్రీశైలంలో రూమ్ బుక్ చేస్తే సైబర్ కేటుగాళ్లు లక్ష రూపాయలు కొట్టేశారు.. అది ఎలా జరిగిందని ఆరా తీస్తే సైబర్ మోసం బయటపడింది. హైదరాబాద్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి (31), తనకు సంబంధించిన మూడు మొబైల్ నెంబర్లన
Srisailam | శ్రీశైల క్షేత్ర చారిత్రక సంపద పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఈవో ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రంలోని పలు ప్రాచీన శాసనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్�