Suicide Attempt | రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్రిపాడు గ్రామ వాసి యాలాల శ్వేత అనే మహిళ శ్రీశైల దేవస్థానం పరిధిలో ఆత్మహత్యాయత్నం చేసింది.
Srisailam | శ్రీశైలంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రతో చేరుకుంటారు. శివదీక్ష భక్తులతో పాటు
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఊయల సేవ కన్నుల పండువగా జరిగింది. లోక కల్యాణం కోసం ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజుల్లో ఈ ఊయల సేవ నిర్వహిస్తుంటారు.
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకూ జరుగుతాయి. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది.
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకూ జరుగనున్నాయి. 11 రోజులు సాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై శుక్రవారం దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు.
Srisailam | శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీశైలం జలాశయం సమీపంలో రోడ్డు పక్కన గోడపై కూర్చొని చిరుత కనిపించింది. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా చిరుతను చూసి ఉలిక్కిపడ్డారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం (11.12.2024) నుంచి కార్తీక మాస శివదీక్షా విరమణ కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఐదు రోజుల పాటు ఈ దీక్షా విరమణ కొనసాగుతుంది.
Srisailam | శ్రీశైలం శిఖరేశ్వరం వద్ద ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికంగా ఉన్న గోడపై నుంచి ఓ యువతి నిన్న అడవిలోకి దూకింది. రాత్రంతా శిఖరేశ్వరం అడవిలోనే యువతి గడిపింది.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శివైక్యం పొందిన వారి అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించేందుకు అవసరమైన కైలాస రథాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ అధికారులను ఆదేశించారు.
Srisailam | నిత్య కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న సామూహిక ఆర్జిత అభిషేకాలు ఇక మీదట ఆలయ ప్రాంగణంలోని మూడు శివాలయాల (సహస్ర దీపాలంకరణ సేవ మండపం వెనుక) వద్ద, అక్క మహాదేవి - హేమారెడ్డి మల్లమ్మ మందిరాలు (నవబ్రహ్మ ఆలయాల ప�