ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.1,8 ఏకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ఫీడ్త గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం (SLBC Tunnel) రూపుదిద్దుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి రోజుకు అర టీఎంసీ చొ�
నల్లమల ప్రాంతంలోని అ మ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో భారీ ప్రమా దం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో 42మంది కా ర్మికులు, ఇంజినీర్లు ప్రాణా లతో బయటపడగా.. మిగిలిన ఎనిమిది మంది �
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి నీళ్లను దోచుకెళ్తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారు? కనీసం కేఆర్ఎంబీకైనా ఫిర్యాదు చేశారా? 30 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ ద�
Srisailam | శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుండి కుడా వేలాదిగా తరలి వస్తున్నారు.
కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక, అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరుకాలేమని, వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసింది.
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించడంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్రం బాధ�
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి జలాలను ఏపీ మళ్లించుకుపోతున్న ఫలితంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మండు వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అయ్యి, �
Srisailam | శ్రీశైలం, ఫిబ్రవరి 10 : మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని దేవస్థానం అధికారులను, జిల్లా అధికారులను ఏపీ మంత్రుల బృందం ఆదేశించింది.
ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న హైదరాబాద్-మన్నెగూడ రహదారి నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుమారు 46 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి పనులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రారంభించింది. ఎన్.హెచ్-163 హై�
Srisailam | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి.. శ్రీశైల దేవస్థానానికి శుక్రవారం బంగారం వస్తువులు సమర్పించారు.
Srisailam |శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవస్థానం పరిపాలనా కార్యాలయ భవన ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా శ్రీస్వామి అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని నంద్యాల జిల్లా క