Srisailam Reservoir | ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణమ్మకు(Krishna river) వరద పోటెత్తింది. దీంతో జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు (Srisailam) పెద్దఎత్తున నీరు వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిగా నిండి పోయింది. ఈ నేపథ్యం
శ్రీశైల జలాశయానికి ఎగువ పరివాహ క ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. శనివారం జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 18,471 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 2,91,384 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 99,736 క్య
Srisailam reservoir | శ్రీశైల జలాశయానికి (Srisailam reservoir) వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. బుధవారం జూరాల ప్రాజెక్టు విద్యుదోత్పత్తి ద్వారా 24, 855 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 1, 50, 593 క్కూసెక్కుల నీరు విడుదలై సాయంత్రానికి 1,
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద నీరు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టు అధికారులు జూరాల వద్ద 22 గ�
చేపా చేపా ఎప్పుడొస్తావ్ అంటే.. ఏమో వానలు కురిసినప్పుడంటే.. ఇప్పుడు వానలు కురుస్తూనే ఉన్నాయ్ కదా.. మరెప్పుడొస్తావంటే.. వస్తా.. వస్తా అన్నట్లుగా తయారైంది.. వంద శాతం చేప పిల్లల పంపిణీ పథకం.
కృష్ణానది జలాల్లో హక్కులు కోల్పోయే పరిస్థితులను కాంగ్రెస్ తీసుకొస్తున్నది. కేఆర్ఎంబీకి కృష్ణా నది ఆధారిత ప్రాజెక్టులను అప్పగించేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆ ధ్వర్యంలోని ప్రభుత్వం సిద్ధమవ్వడంతో రాబ�
KRMB | శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు కేబీఆర్ఎంబీకి అప్పగిస్తూ ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ప్రాజెక్టులపై కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో కృష్ణా బోర�
ప్రపంచబ్యాంకు ప్రతినిధిబృందం మంగళవారం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించింది. ప్రపంచబ్యాంకు ప్రతినిధి హాండా నేతృత్వంలో 10 మందితో కూడిన బృందం సోమవారం రాత్రి సున్నిపెంట ఏపీజెన్కో గెస్ట్హౌస్కు చేరుకుంది.
Srisailam Project | నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ( Srisailam ) జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 42,486 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది.
కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది.. ఇటీవల కురిసిన వర్షాలతో పరవళ్లు తొక్కుతున్నది. కర్ణాటకతోపాటు ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులకు వరద నమోదవుతున్నది. ఆల్మట్టి డ్యాం నుంచి 75,000 క్యూసెక్కులు, నారాయణపూర
కాంగ్రెస్ పాపం.. పాలమూరుకు శాపమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. మల్లు భట్టి విక్రమార్క.. పాలమూరు జిల్లా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని బుధవారం ఓ ప్రకటనలో సూచించారు.
తాగునీటి కోసం ఆడపడుచులు బిందెలతో రోడ్డెక్కొద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ నేడు పల్లె ప్రజల కష్టాలను దూరం చేయనున్నాయి.