అండర్ వాటర్ డ్రోన్లతో శ్రీశైలం డ్యామ్ దిగువన ఏర్పడిన ప్లంజ్పూల్ పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు. సంబంధించిన ఫొటోలను సేకరిస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ నుంచి వచ్చే భారీ ప్రవాహానికి స్పిల్
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రమాద సంఘటన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పాఠం నేర్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు నిపుణులతో కాక�
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగ నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని సర్కారు తర్జనభర్జన పడుతున్నది. ప్రమాదకర ప్రాంతాన్ని తప్పి స్తూ బైపాస్ సొరంగాన్ని చేపడితే ఎలా ఉంటుందన
ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల నిర్మాణ మార్గంలో మరో 4 షీర్ జోన్లు ఉన్నట్టుగా అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ నాలుగు షీర్ జోన్లు అత్యంత ప్రమాదరకరంగా ఉన్నట్టు తేల్చి చెప్తున�
రాష్ట్రంలో చాలాచోట్ల వరి చేలు పొట్టదశలో ఉన్నాయి. నీటిని ఎక్కు వ మోతాదులో అందించాల్సిన సమయం ఇది. లేదంటే తాలుగా మారి, దిగుబడి తగ్గిపోయే ప్రమాదముంటుంది. ఎక్కువ మోతాదు సంగతేమో కానీ, చుక్క నీటిని కూడా అందించలే
శ్రీశైలం రిజర్వాయర్ 825 అడుగుల నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)ను రూపొందించారు. తద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు,
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ సొరంగ మార్గం ఇన్లెట్ వైపు తవ్వకాల పనుల్లో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్కు ఆనుకుని నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద సొరంగ మార్గం ఇన్లెట్ మొదలవుతుంద
శ్రీశైలం రిజర్వాయర్ ప్రమాదపుటంచున ఉన్నదని, సత్వరమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్కుమార్ కోరారు.
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రా్రష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా 97 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణాబేసిన్లోని ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. ఆపై ఏకంగా 844 టీఎంసీల జలాలు సముద్రానికి తరలిపోయాయ�
గత ఎండాకాలం అనుభవాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకపోవడంతో అప్పుడే శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అయింది. నెల రోజుల్లోనే దాదాపు 93 టీఎంసీలు తరిగిపోయాయి.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశాన్ని డిసెంబర్3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ సమాచారం అందించింది.
శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. జూరాల ప్రాజెక్టుకు వరద పరవళ్లు తొక్కుతుండటంతో 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.949 ట