Srisailam : ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం (Srisailam)లో హుండీల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ. 4,89,38,741/- నగదు లభించిందని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని ఏపీ సర్కారు తెలిపింది. ఈ మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్ 3 మార�
Akhanda 2 Team : తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రాన్నిఅఖండ-2 తాండవం (Akhanda 2) చిత్ర యూనిట్ దర్శించుకుంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapa
‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఈ నెల 18న ప్రచురితమైన ‘సాగర్లో సందడేదీ’ వార్త కథనంపై పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నెల 22వ తేదీ శనివారం నుంచి నాగార్జునసాగర్ టు శ్రీశైలంకు లాంచీ ట్రి�
అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు తిరుపతి, శ్రీశైలంకు హనుమకొండ నుంచి ఈనెల 14 నుంచి ఏసీ రాజధాని బస్సులు వరంగల్-1 డిపో నుంచి నడిపిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు.
Free Bus Scheme | కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా ఇచ్చామని చెప్పుకుంటున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దయచేసి ఫ్రీ బస్ పథకాన్ని తీసేయండని మహిళలే రోడ్డెక్కి �
Srisailam | ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ఎదుట గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర�
Srisailam | శ్రీశైలం ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తీక రెండవ శుక్రవారమైన సాయంత్రం పాతాళగంగ వద్ద కృష్ణమ్మ హారతి కార్యక్రమం కన్నుల పండువగా కొనసాగింది.
మొంథా తుఫాను ప్రభావం శ్రీశైల తీవ్రస్థాయిలో కనిపించింది. శ్రీశైలం మండలంలో గడిచిన 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవన స్తంభించింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల దర్శానికి వచ్చిన భక్త�
Leopard | శ్రీశైలం డ్యామ్ సమీపంలో చిరుత పులి కలకలం సృష్టించింది. జలాశయం సమీపంలో ఉన్న కేవీ స్విచ్ యార్డ్ వద్ద గత రెండు రోజులుగా చిరుత పులి సంచరిస్తోంది.