నీటివాటాలు తేలాలి.. అవసరాలపై ఇండెంట్లను సమర్పించాలి.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఉత్తర్వులు జారీ చేయాలి.. ఆ తరువాతే ప్రాజెక్టుల ఔట్లెట్ల నుంచి జలాలను తరలించుకోవాలి. కానీ అవేవీ లేవు.. ఆంధ్రప్రద
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశాలివ్వడం తెలంగాణకు గొడ్డలిపెట్టు వంటిదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించ�
ఇప్పటికీ శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లు పూర్తిగా నిండనేలేదు. ఉన్న జలాల్లో నీటివాటాలకు తె లంగాణ, ఏపీ రాష్ర్టాలు అప్పుడే పట్టుబడుతున్నాయి. ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం ఉన్న నీళ్లన్నీ తమకే దక్కుతాయన�
ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్రెడ్డి ఏజెంట్గా మారి తెలంగాణ కంటే ఆంధ్రా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.
వరుస లోపాలు, మరమ్మతులు, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న శ్రీశైలం నాలుగో యూనిట్ ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. అగ్నిప్రమాదం తర్వాత నిలిచిపోయిన నాలుగో యూనిట్ విద్యుత్తు ఉత్పత్తికి సమాయత్తమైంది.
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి కేవలం విద్యుదుత్పత్తి ద్వారా 44,279 క్యూసెక్కుల వరద నీరు విడుదల కాగా మొత్తం 1,01,384 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరినట్టు ప్రాజెక్టు అధ�
వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తుతున్నది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. బుధవారం జూరాలకు 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ఆ మేరకు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజ�
Niloufer Hospital | నిలోఫర్ దవాఖానలో అధికారులు, సిబ్బంది అమానవీయ ప్రవర్తన నిండు గర్భిణులను అవస్థలపాలు చేస్తున్నది. ప్రసవం కోసం వచ్చిన వారిని బెడ్స్ లేవంటూ ఉదయం నుంచి రాత్రి వరకు కుర్చీల్లోనే కూర్చోబెట్టడం అధికా�
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.