ఇప్పటికీ శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లు పూర్తిగా నిండనేలేదు. ఉన్న జలాల్లో నీటివాటాలకు తె లంగాణ, ఏపీ రాష్ర్టాలు అప్పుడే పట్టుబడుతున్నాయి. ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం ఉన్న నీళ్లన్నీ తమకే దక్కుతాయన�
ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్రెడ్డి ఏజెంట్గా మారి తెలంగాణ కంటే ఆంధ్రా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.
వరుస లోపాలు, మరమ్మతులు, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న శ్రీశైలం నాలుగో యూనిట్ ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. అగ్నిప్రమాదం తర్వాత నిలిచిపోయిన నాలుగో యూనిట్ విద్యుత్తు ఉత్పత్తికి సమాయత్తమైంది.
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి కేవలం విద్యుదుత్పత్తి ద్వారా 44,279 క్యూసెక్కుల వరద నీరు విడుదల కాగా మొత్తం 1,01,384 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరినట్టు ప్రాజెక్టు అధ�
వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తుతున్నది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. బుధవారం జూరాలకు 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ఆ మేరకు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజ�
Niloufer Hospital | నిలోఫర్ దవాఖానలో అధికారులు, సిబ్బంది అమానవీయ ప్రవర్తన నిండు గర్భిణులను అవస్థలపాలు చేస్తున్నది. ప్రసవం కోసం వచ్చిన వారిని బెడ్స్ లేవంటూ ఉదయం నుంచి రాత్రి వరకు కుర్చీల్లోనే కూర్చోబెట్టడం అధికా�
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ఘోరంగా విఫలమవుతున్నది. గత 2025-26 నీటి సంవత్సరంలో మొత్తంగా 271 టీఎంసీలు (25 శాతం) మాత్రమే వాడుకోగలిగింది. గత పన్నెండేండ్లలో ఇదే అత్యంత తక్కువ.
న్యాయమైన హక్కుల సాధన, ప్రయోజనాల కోసం శాంతియతంగా సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఎస్ఎల్బీహెచ్ఈఎస్ ఆర్టిజన్స్ సంఘం సభ్యులు తెలిపారు. మండలంలోని ఈగలపెంట శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజలవిద్యుత్ కేంద్రం టీజీ
Srisailam Project | దశాబ్దాల కిందట చేపట్టిన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు జీవో 98 ద్వారా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సి ఉన్నా.. అమలు కాలేదు. దీంతో ఉద్యోగాల కోసం పోరాటాలు చే�