PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వ
Srisailam | శ్రీశైలం పాతాళగంగ మెట్ల వద్ద చిరుత పులి మృతి చెందింది. బుధవారం ఉదయం స్థానికులు తెలిపిన సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చిరుత మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు.
TG Venkatesh | శ్రీశైలం అక్టోబర్ 15: శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు మహా భక్తుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్కు అమ్మవారు శక్తిస్వరూపిణిగా సాక్షాత్కారమై ఖడ్గం ప్రసాదించిన పవిత్ర స్థలం నేడు శివ
PM Modi Tour | ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తు ఏర్పాట్లను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మంగళవారం పరిశీలించారు.
Srisailam | శ్రీశైల దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ విభాగంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న తిరుపతి రెడ్డి కుటుంబానికి రూ.2లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్ను వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అందించారు.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ రాష్ట్ర పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 16న ఆయన రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ము
Srisailam | ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఐజీపీ ఆర్కే రవికృష్ణ సమీక్ష నిర్వహించారు. శ్రీశైలంలో�
Srisailam | ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. తన ఆహ్వానం మేరకు ఈ నెల 16న శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రధాని మోదీ వస్తున్�
Srisailam | పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీశైల దేవస్థానంలో శుక్రవారం నాడు ఊయల సేవ ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి శుక్రవారం నాడు, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజుల్లో శ్రీస్వామి అమ్మవార్లకు ఊయలసేవ నిర్వహించబడుతుంది.
Srisailam | శ్రీశైలం అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడ్డాయి. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన పవిత్రమైన శ్రీశైలాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణను ప్రారంభించింది.
Srisailam | ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రధాన అర్చకుడు ఎం ఉమానాగేశ్వరశాస్త్రిని దేవస్థానం ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఆలయప్రాంగణంలోని అమ్మవారి ఆశీర�
Srisailam | శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం విజయవాడకు చెందిన సూర్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ మినీ బస్సును విరాళంగా అందజేసింది. రూ.23లక్షల విలువైన ఈ బస్సులో 25 సీట్ల సామర్థ్యం కలదు.