మరో మూడు గంటలు ప్రయాణిస్తే శ్రీశైల మల్లన్న సన్నిధి చేరుకుంటామనేలోపే మృత్యు దేవత కల్వర్టు రూపంలో కబళించింది. మరణంలో కూడా విడిపోని భార్యాభర్తలతో పాటు మరోప్రాణం గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. కర�
Nagarkurnool | నాగర్కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి శివారులో వ్యాన్ అదుపుతప్పి కల్వర్ట్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. పలువురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇ�
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 15వ తేదీన శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబిక మల్లిఖార్జునస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యార్థం అధిక సం
ఈ ఏడాది ఇండెంట్లు, ఆర్డర్లు, అనుమతులు లేకపోయినా ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా జలాల మళ్లింపును కొనసాగిస్తున్నది. ఎగువన శ్రీశైలం, దిగువన సాగర్ కుడికాలువ ద్వారా అందినకాడికి తరలించుకుపోతున్నది.
జనవరి 6న వెదిరె శ్రీరాం చేసిన మరో దారుణమైన ఆరోపణ ఏమిటంటే.. ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLIS) పనులు 95 శాతం పూర్తి అయ్యేదాకా ప్రాజెక్టును ఆపమని ఎవరూ అడగలేదు. RLISను ఎవరూ ఆపలేదు. ఆపింది NGT మాత్రమే. RLIS టెండర్లు పూర్తి అయ్యే�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా రేవంత్ సర్కార్ ప్రజల నోట్లో మట్టి కొట్టి రాక్షస ఆనందం పొందుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్
పీఎన్(పోలవరం-నల్లమల) లింక్ ప్రాజెక్టు లక్ష్యం గోదావరి జలాలనే కాదు కృష్ణా జలాలను సైతం కొల్లగొట్టడమే. ఆ దిశగానే ఏపీ సర్కారు ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నది. పోలవరం-బనకచర్ల (జీబీ) లింక్ ప్�
Srisailam : ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైలం దేవస్థాన పాలక మండలి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం సమీప గూడెంలో నివసించే చెంచు (Chenchu)లకు ఉచితంగా స్వామివారి సర్వదర్శన భాగ్యాన్ని కల్పించింది.
Srisailam | కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణకు నీరు దక్కకుండా ఉమ్మడి పాలకుల నుంచే కుట్రలు మొదలయ్యాయి. ఏపీకి నీటిని తరలించే ప్రాజెక్టులన్నింటికీ 215 టీఎంసీల నీరు నిల్వ ఉండే శ్రీశైలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సోర�
Srisailam : శ్రీశైల క్షేత్రంలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర దేవాదయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ (K Ramachandra Mohan) అన్నారు.
Srisailam : ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం (Srisailam)లో హుండీల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ. 4,89,38,741/- నగదు లభించిందని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని ఏపీ సర్కారు తెలిపింది. ఈ మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్ 3 మార�