ఎన్నికల హామీలను గాలికొదిలి, ఉద్యోగులను వంచించిన కాంగ్రెస్ సరార్ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో
Srinivas Goud | కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగంలో అవలంభిస్తున్న విధానం వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
జనగణనలో బీసీ కులగణన చేపట్టాల్సిందిగా కేంద్రంపై అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. జనగణనలో బీసీ కులగణన చేస్తామని చెప్పిన కేంద్రం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక �
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్క�
బీసీ ప్రధాని అని చెప్పుకొంటున్న నరేంద్ర మోదీ యూనిక్ కోడ్ లేకుండా కులగణన చేస్తామని చెప్పడం మరోసారి బీసీలను మోసం చేసేందుకేనని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. గురువారం బషీర్బాగ్లోని దేశో�
కాంగ్రెస్ పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలోనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. కేసీఆర్ దూరదృష్ట�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి నీళ్లు వదులుతూ పాలమూరుకు కన్నీళ్లు మిగుల్చుతున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించా రు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 30 టీఎంసీలు మాత్రమే ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ కేఆర్ఎం�
ఎందరో వీరుల త్యాగఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడు
Srinivas Goud | 100 శాతం కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి నువ్వు కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్కు కృష్ణా రివర్కు 80-90 శాతం నీళ్లు తీసుకుపోతున్నరు. పోతిరెడ్డి పాడు ద్వారా 10 వేల క్యూసెక్కులు అని చెనప�
Srinivas Goud | ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, స్వాతంత్య్ర పోరాట స్పూర్తితో తెలంగాణ ఉద్యమం కొనసాగి రాష్ట్రాన్ని సాధించుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
రాష్ట్రంలోని 46 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గీత కార్మికులను ముక్కు పిండి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను ముందు కు తీసుకువెళ్లడంతోపాటు గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నాయకులంతా ఐక్యంగా పోరాడాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపు ఇచ్చారు.