Srinivas Goud | సీఎం రెండు సంవత్సరాల పాలన సందర్భంగా మా ఉమ్మడి జిల్లాలో విజయోత్సవాల ప్రారంభ సభ నిర్వహించారు. మా పార్టీలో పదేళ్లు ఉండి వెళ్లిన వారు కూడా మా పదేళ్ల పాలనపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి వి శ్రీని�
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రైవేటు బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. నాడు ఉద్యమనేతగా కేసీఆర్ ఇద్దరు ఎంపీలతో తెలం�
నల్లగొండ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన బాలగోని శ్రీనివాస్ గౌడ్ (43) బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెల్సిన కాలనీవాసులు, పెద్దలు వారి కుటుంబ సభ్యులను పరా�
Srinivas Goud | ప్రభుత్వం ఇచ్చినచీర కట్టుకొని ఓట్లు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మరి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చీరలు ఇవ్వలేదని నిలదీశారు.
బీసీలకు అన్ని రాజకీయ అవకాశాలు ఇచ్చింది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ అడుగడుగునా బీసీలను మోసం చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎంపీ వద్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా తాత్సారం చేసి, తీరా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్త
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నెలనెలా మంత్రి పొంగులేటికి చెల్లించే కాంట్రాక్టు బిల్లుల్లో ఒక నెల బిల్లును ఫీజు రీయింబర్స్మెంట్ కింద విడుదల చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల విద్యార్థులు, అధ్యాపకు�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. ఆదివారం ఖమ్మం బీఆర్ఎస్ జ�
Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ.. అక్కడ అభివృద్ధి లేదని ఆరోపించారు.
బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లను అమలు చేయకుండా మాట తప్పి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ధర్మయుద్ధం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి హెచ్చరించారు.
పాత భవనం కూలిపోయి ఇద్దరు కూలీలు మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. వివరాలిలా ఉన్నా యి. గురువారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న కూరగాయల మా ర్కెట్ సమీపంలో లక�
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో కాంట్రాక్టర్లకు బిల్లులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎన్ని చె ల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ �
పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా, కాంగ్రెస్ సర్కార్ వారితో చెలగాటం ఆడుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు.