తెలంగాణ ప్రజలపై నోరు పారేసుకుంటే నాలుకలు తెగ్గొస్తమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. మహబూబ్నగర్, వనపర్తి జిల్లా కొత్తకోట, నారాయణపేట జిల్లాతోపాటు మక్తల్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు �
‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే జైలు’ అన్నట్టుగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది. ప్రజల పక్షాన నిలబడి, పాలనా లోపాలు, అసమర్థతను బయటపెడుతున్న విపక్షాన్ని వేధింపులకు గురిచేస్తున్నది. రాష్ట్రంలో రెండున్నరేండ్లు
రైతులను రాష్ట్ర సర్కార్ దగా చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ మండలంలోని మిల్లును గురువారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఇంట్లో బియ్యం తినాల్సిన రైతు నూకలను కొని త�
కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా పక్కనపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం త్వరగా పూర్తయ్యేలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వచ్చే నెలలో పాదయాత్ర చేపట్టనున్నట్టు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు.
Srinivas Goud | పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీఆర్ఎస్ పాదయాత్ర కచ్చితంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టనున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి శ్రీనివ
సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని �
: రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని, బకాయి పడిన వేతనాలు వెంటనే చెల్లించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Srinivas Goud | రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తోడుగా రైతుల్లో భరోసా కల్పించేందుకు త్వరలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
బీసీ కులగణన చేస్తామని ప్రకటించాకే ప్రధాని మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. బీహార్ ఎన్నికలకు ముందు జనగణనలో బీసీ కులగణన చేపడుతామని ప్రధాని మోదీ ప్రకటించారని, ఎన్నికలు ముగిసిన �
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతుల ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఎంబీబీఎస్ పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థుల గ్రాడ్యుయేషన్ వేడుకలలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హ�