KTR | జిల్లాల జోలికొస్తే అగ్గిరాజేస్తం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఏ జిల్లాను ముట్టినా అక్కడ బీఆర్ఎస్ అగ్గిపుట్టిస్తదని.. అందులో కాంగ్రెస్ సర్కార్ భస్మమైపోతదంటూ నిప్
మహబూబ్నగర్లో గతంలో తాగునీటి కోసం.. రహదారులు.. దవాఖానలు లేక ఇబ్బందులు పడితే కేసీఆర్ హయాంలో రూ.వందల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేపట్టినట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్తు చేశారు. కానీ తాము చేసిన అభ�
KTR | బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధిని చూస్తావుంటే తనకు కడుపు నిండిన భావన కలిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం కార్
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనతో మహబూబ్ నగర్ గులాబీ వనంలా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికాయి. కేసీఆర్ జిందాబాద్, కేటీఆర్ జిందాబాద్ నినాదాలతో పాల�
కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో పునరుజ్జీవం పోసుకున్న కులవృత్తులకు మళ్లీ వ
Palamuru | సాగునీటిరంగంలో తెలంగాణకు ద్రోహం చేస్తూ, ఆంధ్రప్రదేశ్కు లాభం చేకూర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రా
పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగిన 12 ఏండ్లకు కాంగ్రెస్కు గుర్తురావడం విడ్డూరమని మాజీ మ ంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం పల్లెత్తు మాట కూడా ప్రశ్నించని కాం
Srinivas Goud | ఉమ్మడి ఏపీలో అత్యంత నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు జిల్లాను మంత్రులు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప రైతులను ఆదుకో�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులవృత్తులన్నీ ధ్వంసమయ్యాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్�
మాజీ మంత్రి హరీశ్రావుపై రాష్ట్రప్రభుత్వం చేసిన ఫోన్ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమనే విషయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తేటతెల్లమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి సుమారు 75 ఏండ్లు అవుతున్నా ప్రతిరో జూ ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు.
చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం కర్టాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్�
హైదరాబాద్ బాలానగర్లోని ఎంటీఏఆర్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీలో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి, బీఆర్టీయూ గౌరవాధ్యక్షుడు వీ శ్రీనివాసగౌడ్ యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు యూనియన