దేశంలోని పలు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో దిగ్గజాలైన ముగ్గురు సీఎంలు ఓడిపోయారని.. తెలంగాణలో వచ్చేసారి జరిగే ఎన్నికల్లోనూ రేవంత్రెడ్డి ఓటమి చెందడం ఖాయమని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస�
రాష్ట్రంలోని బ్యాండ్ కళాకారుల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళ�
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను తక్కువ చేసి చూస్తే ఊరుకునేప్రసక్తే లేదని కాంగ్రెస్ సర్కార్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ �
బ్యాంకులను లూటీ చేసి, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి, దేశసంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లపై ప్రయోగించాల్సిన రెవెన్యూ రికవరీ యాక్ట్ను పేద విద్యార్థులపై పెట్టడం దుర్మార్గమని మాజీ �
ఏపీ, కర్ణాటక ప్రయోజనాలను కాపాడేందుకే ఉమ్మడి పాలమూరుకు సీఎం రేవంత్రెడ్డి మరణశాసనం లిఖించేందుకు కుట్ర చేస్తున్నాడని మాజీ మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ�
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ నష్టం మహబూబ్నగర్కు జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిన్న మంత్రి, ముఖ్యమంత్రి మాటలకు ప్రజల నుంచి స్పందన లేదని తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ రాష్ట్ర పర్యటనలో తెలంగాణ నీ అయ్య జాగీరా అంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, తక్షణమే వ్యా ఖ్యలు వెనక్కి తీసుకోవాలని బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్�
ఎండిపోయిన జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను చూసేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు పర్యటన చేపట్టారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఎద్దేవాచేశారు. మంత్రి పదవి నుంచి దిగిపోయి�
Srinivas Goud | పాలమూరు రంగారెడ్డి పై బీఆర్ఎస్ నాయకుల పాదయాత్ర అనగానే ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టుల సందర్శన చేపడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
తెలంగాణ ప్రజలపై నోరు పారేసుకుంటే నాలుకలు తెగ్గొస్తమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. మహబూబ్నగర్, వనపర్తి జిల్లా కొత్తకోట, నారాయణపేట జిల్లాతోపాటు మక్తల్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు �
‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే జైలు’ అన్నట్టుగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది. ప్రజల పక్షాన నిలబడి, పాలనా లోపాలు, అసమర్థతను బయటపెడుతున్న విపక్షాన్ని వేధింపులకు గురిచేస్తున్నది. రాష్ట్రంలో రెండున్నరేండ్లు
రైతులను రాష్ట్ర సర్కార్ దగా చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ మండలంలోని మిల్లును గురువారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఇంట్లో బియ్యం తినాల్సిన రైతు నూకలను కొని త�