సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని �
: రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని, బకాయి పడిన వేతనాలు వెంటనే చెల్లించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Srinivas Goud | రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తోడుగా రైతుల్లో భరోసా కల్పించేందుకు త్వరలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
బీసీ కులగణన చేస్తామని ప్రకటించాకే ప్రధాని మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. బీహార్ ఎన్నికలకు ముందు జనగణనలో బీసీ కులగణన చేపడుతామని ప్రధాని మోదీ ప్రకటించారని, ఎన్నికలు ముగిసిన �
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతుల ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఎంబీబీఎస్ పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థుల గ్రాడ్యుయేషన్ వేడుకలలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హ�
Srinivas Goud | ఆర్టీసీ కార్మికులు మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలే అడుగుతున్నారు. ఒకవేళ ఆ డ్రైవర్ కు ఏమైనా జరిగితే.. ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు అప్రకటిత కరెంటు కోతలతో ఎండిపోతున్నాయని, ప్రజా ప్రభుత్వానికి అన్నదాతల అరిగోస పట్టదా? అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు. ఆదివారం రంగా
తెలంగాణ ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశార
డీలిమిటేషన్ ముసుగులో దక్షిణాది రాష్ర్టాల ఆధిపత్యం తగ్గించి, ఉత్తర భారతానికి అధిక ప్రాధాన్యత కల్పించే కుట్ర జరుగుతున్నదని శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు.