మహిళలకు ఉచిత బస్సుతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు ఏటా రూ.12 వేల చొప్పున భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆచరణలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు నేతృత్వంలోని కమిటీతో.. తెలంగాణ
సీఎం రేవంత్రెడ్డి తన మొండి వైఖరి వీడి పెండింగ్లోని ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వ
తెలంగాణ గడ్డ మీద ఒక ఆడబిడ్డ హక్కులను కాలరాసిన ఏపీ పోలీసులు.. ఆపై ఆమె మీద కక్ష సాధింపు చర్యలకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మఫ్టీలో వచ్చిన పోలీసులు తన భర్తన�
మంత్రుల సవాల్ స్వీకరించి చర్చించేందుకు వస్తే అరెస్ట్ పేరిట పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి బాత్రూమ్ల వద్ద ఎండలో కూర్చోబెట్టడం ఏంటీ..? అని పోలీసుల తీరుపై మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచే
కుల వృత్తిదారులను ఇబ్బందులు పెడితే ఊరుకోమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల పరిధిలోని కరివిరాల కొత్తగూడెం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర�
మహబూబ్నగర్లోని న్యూ మోతీనగర్లో భోజనం వికటించడంతో 29 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ప్రభుత్వ దవాఖానకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. వీరిలో 17 మంది చిన్నారులు, ఓ గర్భిణి ఉన్నారు.
ప్రతిరోజూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కార్ కక్ష సాధిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సెక
ఆర్డీఎస్పై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ బరాజ్లను అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. త్వరలో పార్టీ అధినేత కేసీఆర్తో చర్చిం�
Illegal Projects | కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు మరణ శాసనం కానుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.