తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం నిస్వార్థంగా పోరాడిన ఉద్యమకారుడు, ప్రజా నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి మృతిపై అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు, ప్రవాస భారతీయులు, వివి�
‘ఎల్లంపల్లి ప్రాజెక్టును తామే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి ఉత్తమ్ గారూ.. మీ ఉత్తమాటలు కట్టిపెట్టు. మీరు చెప్పే అబద్ధాలు నిజమైపోవు. అసంపూర్తిగా కాంగ్రెస్ పాలకులు వదిలేసిన ఆ ప్రాజెక్టును
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత ప్రయాణంతో ఉపాధి లేక ఆటో వాహనాలకు తెచ్చిన అప్పులు కట్టలేక భార్యల మెడలోని పుస్తెలు అమ్మి అప్పులు కడుతున్నామంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, వేముల
కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకెళ్తున్నదని, అదే జరిగితే ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగే మారే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌ�
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జ యంతి నాటికి 100 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలోనే మొదటి బహుజన చక్రవర్తి, గోలొండతో పాటు 33 కోట�
Srinivas Goud | జూరాల ప్రాజెక్టు కు 27,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ మోటార్లును ఎందుకు ప్రారంభించడం లేదో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివా
కృష్ణ, భీమా నదులపై కర్ణాటక అ డ్డగోలుగా నిర్మిస్తున్న బ్రిడ్జి కం బ్యారేజీలపై బీఆర్ఎస్ సమరభేరి మోగించింది. ఆదివారం ‘చలో కర్ణాటక’ పేరుపై నిర్వహించిన అక్రమ బ్యారేజీల పరిశీలన యా త్ర అధికార పార్టీలో గుబుల�
Srinivas Goud | తుంగభద్రపై అక్రమంగా డ్యామ్లు కడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కృష్ణా, భీమా ప్రాజ్టెల నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఫ్యూచర్లో తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లే
కర్ణాటక ప్రభుత్వం భీమా, కృష్ణా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న అడ్డుకట్టలపై బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీఆర్ఎస్ బృందం ఆదివారం చలో కర్ణాటకకు పిలుపునిచ్చింది.
ఢిల్లీలో యువతను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తూ దాడులు చేస్తున్నదని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. నీట్ పేపర్ లీక్పై ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనకు మద్దతుగా గురువారం మహబూబ్నగర్ జి�
Srinivas Goud | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు వల్ల అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
Srinivas Goud | నీట్లో జరిగిన అక్రమాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు , పేపర్ లీక్ చేసే వారికీ కఠిన శిక్షలు పడే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయని, తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జి�
Srinivas Goud | కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవలసిన బాధ్యత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులపై ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.