‘రాష్ట్రంలో ఏ గ్యారెంటీని అమలు చేసినవ్? మహారాష్ట్రకు పోతే అక్కడ కాంగ్రెస్ను ప్రజలు ఎండగట్టిండ్రు. రేపు కేరళలో కూడా కాంగ్రెస్ ఓడిపోతది. రేవంత్రెడ్డి ఐరన్ లెగ్' అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర�
Srinivas Goud | పట్టణం నడిబొడ్డున నుంచి వెళ్తున్న రైల్వే డబుల్ లైన్ కోసం అధికారులు తీసుకుంటున్న అనాలోచిత చర్య వల్ల ప్రజలను ఇబ్బందులపాలు చేయవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
Srinivas Goud : దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో పామ్ బోర్డు ఏర్పాటు చేసి, పామ్ చెట్ల నుండి లభించే ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు.
Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసింది ఏం లేదని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌ�
రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారెంటీల ఊసేలేదని, ఇది అన్ని వర్గాలను నిరాశ పరిచిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బడ్జెట్పై మీడియాతో ఆయన మాట్లాడారు.
‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. త్వరలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో రూ.10 వేల కోట్లను ఈ పథకం కింద నిధులు కేటాయించాలి. లేదంటే అసెంబ్లీ ముట్టడి చేపడుతాం’ అని అఖిలపక్ష నేతలు, బీసీ, ఎ�
దేశంలో బీసీలు 80కోట్ల జనాభా ఉన్నా.. ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ లేదంటే ఎందుకు.? అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.. ఆలోచించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.
పర్సంటేజీల కోసమే ఫీజు బకాయిలు చెల్లించడం లేదని, గడిచిన రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బ కాయిలు విడుదల చేయలేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
కల్లుగీత కార్మికుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్సహా బీసీ, కల్లుగీత కార్మిక సంఘా ల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Srinivas Goud | మేము అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు 5 శాతం సీట్లు లేవు.. కానీ మేము 30 నుంచి 40 శాతం సీట్లు గెలుచుకున్నాం.. మద్యం, డబ్బు, అధికారం వినియోగించుకున్నా 16 సీట్లు మేము గెలిచామన్నారు మాజీ మంత్