ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్క�
బీసీ ప్రధాని అని చెప్పుకొంటున్న నరేంద్ర మోదీ యూనిక్ కోడ్ లేకుండా కులగణన చేస్తామని చెప్పడం మరోసారి బీసీలను మోసం చేసేందుకేనని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. గురువారం బషీర్బాగ్లోని దేశో�
కాంగ్రెస్ పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలోనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. కేసీఆర్ దూరదృష్ట�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి నీళ్లు వదులుతూ పాలమూరుకు కన్నీళ్లు మిగుల్చుతున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించా రు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 30 టీఎంసీలు మాత్రమే ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ కేఆర్ఎం�
ఎందరో వీరుల త్యాగఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడు
Srinivas Goud | 100 శాతం కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి నువ్వు కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్కు కృష్ణా రివర్కు 80-90 శాతం నీళ్లు తీసుకుపోతున్నరు. పోతిరెడ్డి పాడు ద్వారా 10 వేల క్యూసెక్కులు అని చెనప�
Srinivas Goud | ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, స్వాతంత్య్ర పోరాట స్పూర్తితో తెలంగాణ ఉద్యమం కొనసాగి రాష్ట్రాన్ని సాధించుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
రాష్ట్రంలోని 46 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గీత కార్మికులను ముక్కు పిండి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను ముందు కు తీసుకువెళ్లడంతోపాటు గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నాయకులంతా ఐక్యంగా పోరాడాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపు ఇచ్చారు.
శ్రీశైలం జలాశయం 162 టీఎంసీలకు చేరినా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా పూర్తిస్థాయిలో ఎందుకు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, సీ లక్ష్మారెడ్డ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా పాలమూరు డెవలప్మెంట్ ఫోరమ్(పీడీఎఫ్) ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం నిస్వార్థంగా పోరాడిన ఉద్యమకారుడు, ప్రజా నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి మృతిపై అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు, ప్రవాస భారతీయులు, వివి�
‘ఎల్లంపల్లి ప్రాజెక్టును తామే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి ఉత్తమ్ గారూ.. మీ ఉత్తమాటలు కట్టిపెట్టు. మీరు చెప్పే అబద్ధాలు నిజమైపోవు. అసంపూర్తిగా కాంగ్రెస్ పాలకులు వదిలేసిన ఆ ప్రాజెక్టును