మొన్నటి దాకా సాగు పండుగలా సాగింది. కానీ, నేడు ప్రశ్నార్థకంగా మారుతున్నది. పెద్దపల్లి జిల్లాలోని ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి ఉన్నది. డీ-83 కింద మంథని, ముత్తారం మండలాల్లో దాదాపుగా 10 �
ఎండాకాలం ప్రారంభానికి ముందే ఉమ్మడి జిల్లాలో సాగునీటి కటకట మొదలైంది. భూగర్భ జలమట్టాలు పడిపోతుండడంతోపాటు ప్రాజెక్టుల ద్వారా నీటి తరలింపులో వేగం లేక ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, మిడ్ మానేరు డ్యాం (ఎంఎండీ) ఆయకట్టు రైతుల ప్రయోజనా ల కోసం అవసరమైతే పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. వరద కాలువకు కేటాయింపు క
ఖమ్మం జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రా�
యాసంగిలో ఆరుతడి పంటలకే నీళ్లిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకే అందే అవకాశాలున్నాయి. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డ్యామ్, కాకతీయ, లక్ష్మీ కాలువల నిర్వహణకు గతంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది. కాలువలు, ప్రాజెక్టు పైన పిచ్చిమొక్కలు, చెట్లు భారీగా పెరిగి అడవిని తలపించేది. అక్టోబర్ నెలలో ఎస్స�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చిన సందర్భంలో నీటిని తరలించేందుకు 1991లో వరద కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 122 కిలోమీటర్ల పొడవు 22,500 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో మొదలుపెట్టిన కాలువ నత్తనడకన
కాళేశ్వరం ప్యాకేజీ-27 కాలువ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి రైతులకు వరంగా మారింది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్తో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ నిర్మల్ నియోజకవర్గంలోని బీడు భూములను సస్యశ్యా
‘ప్రజల కోసం ఆనాటి భగీరథుడు పైనున్న నీళ్లను కిందికి తీసుకొస్తే.. ఈనాటి అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ కింద నీళ్లను పైకి తెచ్చి కాళేశ్వరం నీటితో ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తున్నారని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే�
ఒకప్పుడు తెలంగాణ అంటే కరువు, కాటకాలు కనిపించేవి. ఉమ్మడి జిల్లాలోనూ అవే పరిస్థితులుండేవి. ప్రధానంగా చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో అయితే మరీ దారుణంగా ఉండేది.
మూడురోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతున్నది. ఎడతెరిపిలేని వర్షాలతో ఊరూరా జలధార పారుతున్నది.
భారీ వర్షాల నేపథ్యంలో నష్టపోయినవారిని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వరదలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన వసతి కల్పించినట�
రివర్స్ పంపింగ్తో ఎస్సారెస్పీలోకి నీరు వస్తుందా? అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ సీఎం కేసీఆర్ దాన్ని సాధ్యం చేసి చూపించారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
Alert | ఎగువన మహారాష్ట్ర (Maharastra) తో పాటు నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ( Sriramsagar Project ) నిండుతుండడంతో ప్రాజెక్ట్ గేట్ల ( Gates ) ను ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నా
ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 60 వసంతాలు పూర్తి చేసుకోనున్నది. నిజామాబాద్తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు ప్రాణధారగా నిలిచిన ఈ ప్రాజెక్టుకు 1963 జూ�