నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం మరో రికార్డును సాధించిది. 1998-99 ఆర్థిక సంవత్సరంలో 137.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించగా.. ప్రస్తు
సమైక్య పాలనలో ఎండకాలం దేవుడెరుగు వాన కాలం చివరిలోనే చెరువులు, కుంటలు నీళ్లు లేక నెర్రెలు బారేవి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్లో జలాలు అడుగంటిపోయేవి. కాలువలు తడారిపోయేవి.
యాసంగి సీజన్ ప్రారంభంకాగా, అన్నదాతలకుతీపి కబురు అందింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సరస్వతీ కెనాల్ ద్వారా సాగునీటిని సోమవారం నుంచి అందించేందుకు ఎస్సారెస్పీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస�
స్వరాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రను తిరగరాస్తున్నది. ఆరు దశాబ్దాలుగా ఒక్క పంటకు, అదీ దిగువమానేరు ఆయకట్టు వరకు మాత్రమే నీటిని అందించిన ప్రాజెక్టు.. నేడు రెండు తరి పంటలకు ఆఖరి మడి వరకూ తడిని అ�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న ఆయకట్టుకు కాకతీయ కాలువ ద్వారా యాసంగి పంటల కోసం నీటి విడుదలను శుక్రవారం ప్రారంభించినట్లు ఏఈ చక్రపాణి తెలిపారు. యాసంగి సీజన్ పంటల సాగు కోసం కాలువ ద్వారా విడుదల
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతుండటంతో 3 వరద గేట్లు ఎత్తి దిగువకు 8,360 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 17,660 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది.
జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద అమరచింత/శ్రీశైలం/నందికొండ/కేతేపల్లి/మెండోరా, ఆగస్టు 8 : ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. సోమవారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు 43 వేల క్యూసెక్కులు ఇన్ఫ్లో, 43,333 క్యూసెక్కుల
Sri Ramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ, పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరిగింది.ప్రస్తుతం జలాశయానికి 45వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఏడుగేట్ల ఎత్తి 45వేల క్యూసెక�