రామాయణం.. రాముడి ప్రయాణం, సీతమ్మ జీవన యాత్ర. కాబట్టే వాల్మీకి మహర్షి ‘సీతా చరితం మహత్' అనే పేరునూ ప్రతిపాదించారు. ఆదికవికి సీతామహాలక్ష్మి అంటే అపారమైనగౌరవం. ఆ తల్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘నారీణాం ఉత�
“రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే..’ శ్లోకం ద్వారా రాముడితో నా పరిచయం మొదలైంది. చిన్నప్పుడు అమ్మ ముందు కూర్చుని శ్రద్ధగా, శ్రావ్యంగా వల్లెవేసేదాన్ని. అదే ప్రగాఢ అనుబంధంగా మారింది. నృత్యకారిణిగా రాముడి ప�
CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) శ్రీరామ నవమి( Sri Rama Navami ) శుభాకాంక్షలు తెలిపారు. సీతారామచంద్రమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా, ఇలవేల్పుగా హిందువులు కొలుచుకుంటారని తెల�
Harish Rao | శ్రీ రామ నవమి( Sri Rama Navami ) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు( Minister Harish rao ) రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ రామ నవమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధ�
Sri Ramanavami | తిరుపతి శ్రీకోదండరామస్వామి(Kodanda ramaswamy)వారి ఆలయంలో గురువారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీరామనవమి(Sri Rama Navami) ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో ఈ నెల 30వ తేదీన శ్రీరామనవమి( Sriramanavami )ని పురస్కరించుకొని శోభాయాత్ర చేపట్టనున్నారు. రామనవమి శోభాయాత్ర( Ram Navami Shobha Yatra ) కు సంబంధించి ఏర్పాట్లు పూర్త�
భద్రాచల (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రమూర్తిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. సతీసమేతంగా భద్రాద్రి ఆలయానికి చేరుకున్న మంత్రి.. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామ
శ్రీరామనవమి శోభాయాత్ర (Sri Rama Shobha Yatra) సందర్భంగా హైదరాబాద్లో (Hyderabad) పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికార�
భద్రగిరి కల్యాణ శోభ సంతరించుకున్నది. సీతారామచంద్రస్వామి కల్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాములోరి కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సారి క�
హైదరాబాద్కు చెందిన రాధికారాణి భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. రూ.15 లక్షల విలువైన 250 గ్రాముల బంగారంతో తయారు చేయించిన ఈ స్వర్ణ కిరీటాన్ని మంగళవారం దేవస్థానం ఈవో రమాదేవికి భద్రాచలంలో అంద