ఎంత చక్కని రాముడో.. అంత చక్కని సీత! త్రేతాయుగం నాటి జంట. యుగాలు దాటినా అదే కన్నులపంట. వీరి కల్యాణానికి సుముహూర్తం సమీపిస్తున్నది. ఏటా జరిగే ఉత్సవమే అయినా.. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి..’ పాట చెవిన పడగానే �
వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాచలం సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం రెండో రోజుకు చేరాయి. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన అర్చకు
శ్రీరామ నవమి, పట్టాభిషేకం మహోత్సవాలను తిలకించేందుకు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో సహకరించాలని భద్రా�
భక్తులకు సరిపోయే విధంగా పూర్తి వసతి సౌకర్యాలతో భవన నిర్మాణాలు ఉండాలని దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ ఆదేశించారు. శుక్రవారం భద్రాచలం పర్యటనకు దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావుతో కలిసి వచ�
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న జరుగనున్న శ్రీరామ నవమి(రామయ్య కల్యాణం), పట్టాభిషేకం సెక్టార్ టికెట్లను సోమవారం నుంచి ఆన్లైన్లో భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచుతున్నట్లు దేవస్థానం
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం డోలోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాలతో ప్రత్యేక స్నప
దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 17న శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సెక్టార్ టికెట్లను సోమవారం నుంచి ఆన్లైన్ల�
భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని, నవమి వేడుకలు, మహా పట్టాభిషేకం మహోత్సవాలను వీక్షించే భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ప్రియాంక ఆల
దక్షిణ అయోధ్యపురి భద్రాద్రిలో కొలువైన రామయ్య కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆలయ వైదిక కమిటీ ఈ మేరకు సోమవారం ఆలయ ఈవో రమాదేవికి నివేదిక అందించింది.
నేటి సమాజంలో డబ్బుల సంపాదనే ధ్యేయంగా ఎవరికి వారే తమ వృత్తులను కొనసాగిస్తున్నారు. డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యత మానవ విలువలకు, దైవిక సంబంధాలకు తక్కువయ్యాయనే చెప్పవచ్చు. కానీ, ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ