రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
జిన్నారం మండల వ్యాప్తంగా బుధవారం జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. జిన్నారం, మంగంపేట, మాదారం గ్రామాల్లోని రామాలయాలతో పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించే ఖాజీపల్లి, గడ్డపోతారం, వావిలా�
శ్రీరామనవమికి భద్రాచలం (Bhadrachalam) ముస్తాబైంది. సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోలు ఉత్సవం జర�
భద్రాచలంలో శ్రీరామ నవమి, పట్టాభిషేకం మహోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సోమవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష�
భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని వీక్షించడానికి వేలాదిగా వచ్చే భక్తులు మెచ్చేలా సకల ఏర్పాట్లు చేస్తున్నామని సమాచార, పౌర సంబంధాల శాఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. సోమవారం భద్రాచలం వచ
శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 17వ తేదీన జరగనున్న సీతారాముల కల్యాణానికి పర్ణశాల పుణ్యక్షేత్రం ఎంతో సుందరంగా ముస్తాబవుతోంది. పర్ణశాలలో జరిగే రాములోరి కల్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్త�
శ్రీరామ నవమి వేడుకలను ఈ నెల 17న నిర్వహించనుండగా ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. సీతారాముల కల్యాణోత్సవానికి వేదికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో చలువ పందిళ్లతో విద్యుద్దీపాలతో అలంకరించ
శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 17న భద్రాచలంలో నిర్వహించే సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేంద్రం ఎన్నికల సంఘం నిరాకరించింది.
ముప్పైమూడు కోట్ల మంది దేవతలు ఉన్న హైందవ ధర్మంలో మరే ఇతర దేవతల కల్యాణానికి దక్కని వైభవం, మహత్తు సీతారాముల కల్యాణానికి దక్కింది. ఏటా సంబురంగా జరుపుకొనే ఈ ఆదర్శ దంపతుల వివాహాన్ని ‘సీతారామ శాంతికల్యాణం’ అని
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక జీయర్ మఠంలో గరుడ ధ్వజపట లేఖనం కార్యక్రమాన్ని అర్చ
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు.