హైదరాబాద్కు చెందిన రాధికారాణి భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. రూ.15 లక్షల విలువైన 250 గ్రాముల బంగారంతో తయారు చేయించిన ఈ స్వర్ణ కిరీటాన్ని మంగళవారం దేవస్థానం ఈవో రమాదేవికి భద్రాచలంలో అంద
శ్రీరామనవమి ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం భద్రాచలం రానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు ఖమ్మం చేరు�
Sri Rama Navami | రాష్ట్రంలోని రామభక్తులకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.116 చెల్లిస్తే చాలు.. భ ద్రాద్రి రాములోరి ముత్యాల తలంబ్రాలు, ఇం టివద్దకే తెచ్చి ఇస్తామంటూ ప్రకటించింది.
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకొన్నారు.
భద్రగిరి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకున్నది. పావన గౌతమీ తీరంలో కొలువై ఉన్న సీతారాముల కల్యాణానికి ముహూర్తం సమీపించింది. ఈ నెల 30న శ్రీరామనవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం క్రతువులను జరిపించేందుకు దేవాదా�
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) టికెట్ల
Sri Rama Navami | నిజానికి సీతారామ కల్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. కానీ, ‘మహతాం జన్మనక్షత్రే వివాహం’ అంటుంది ఆగమశాస్త్రం. మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో కల్య�
Sri Rama Navami | పావన గోదావరి పాదాలు కడగంగా, కండగండ్లు తీర్చే దైవమై భద్రాచలంలో వెలిసిన రామచంద్రుడు తెలంగాణ ఇలవేల్పు. ఏటా శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణోత్సవంతో కళకళలాడే పరంధాముడు.. ఈ ఏడాది పుష్కర సామ్రాజ్య పట్టాభి�
Minister Dayakar Rao | వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయానికి భద్రాద్రికి మించిన వైభోగం దక్కేలా అభివృద్ధి చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వల్మిడి సీతారామస్వామి ఆలయం కల్యాణోత్సవ�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వసంత పక్ష తిరుకల్యాణ పుష్కరోత్సవాల్లో భాగంగా ఈ నెల 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరగనుంది. ఇందులో భాగంగా రామాయణ మహాక్రతువును రుత్వికులు, అర్చకులు గురువారం శా�
రంజాన్, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఒకే నెలలో వస్తున్నాయని ప్రతి పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్�